తిరుపతి ఆర్డీవో కార్యాలయం(Tirupati RDO Office) వద్ద ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ వేయడానికి చంద్రగిరి టీడీపీ , వైసీపీ అభ్యర్థులు ఒకేసారి రావడంతో గందరగోళం నెలకింది. రెండు పార్టీల తరఫున పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. ఈ తరుణంలో చిన్న గొడవ ఘర్షణకు దారి తీసింది. తెలుగుదేశం కార్యకర్తలు వైసిపి కార్యకర్త మీద దాడి చేశారు.
ఇది చదవండి: YS Jagan Stone Attack : పోలీసు కస్టడీకి జగన్పై రాయిదాడి కేసు నిందితుడు..
నామినేషన్ వేసి బయటకు వస్తున్న చంద్రగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి వాహనాలపై దాడికి ప్రయత్నించారు. టీడీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లదాడులకు దిగారు. దీంతో తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరింత సమాచారం మా కరస్పాపండెంట్ రమణ అందిస్తారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- జగన్ ను భయపెడుతున్న రెడ్ బుక్ రహస్యాలుతాను ఇంకా రెడ్బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారని మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ వెళ్లి మరీ ఆయన రెడ్బుక్కు ప్రచారం కల్పిస్తున్నారని అన్నారు. అసెంబ్లీ లాబీలో లోకేశ్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఢిల్లీలో…
- స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరికుప్పం పట్టణంలో ఎన్టీయార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి. అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు . కుప్పంలో పేద విద్యార్థుల కోసం మంచి స్కూల్ తో పాటు…
- రాజధాని అమరావతి పునర్నిర్మాణం పై సీఎం స్పెషల్ ఫోకస్ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై దృష్టిపెట్టింది. సీఎం చంద్రబాబు అమరావతి అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించడం, ఎన్డీయే ప్రభుత్వం తాజా బడ్జెట్లో అమరావతి అభివృద్ధికి తోడ్పాటునందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో లాండ్ పూలింగ్ మళ్లీ ప్రారంభమైంది.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.