వైసీపీ నేత సజ్జలకు సంగం డెయిరీ బిగ్ షాక్.

Advertisements

<p>వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై సంగం డెయిరీ బిగ్ షాక్ ఇచ్చింది&period; పాల సేకరణ చేయకుండా టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్నట్లు చేసిన ఆరోపణలపై సీరియస్ అయింది&period; నిజాలు దాచి తప్పుడు ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది&period; ఈ మేరకు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఓ టీవీ ఛానల్&comma; పలు సోషల్ మీడియా ఫ్లాట్‌పామ్స్‌పై సంగం డెయిరీ పరువునష్టం దావా వేసింది&period; చిత్తూరు&comma; కడప&comma; అనంతపురం జిల్లాలో ఆవుపాలు సేకరిస్తున్నా సజ్జల తప్పుడు ఆరోపణలు చేశారని&comma; చర్యలు తీసుకోవాలని దావాలో పేర్కొంది&period; సజ్జల చేసిన నిరాధార ఆరోపణలు భక్తుల మనోభాలు దెబ్బతీసేలా ఉన్నాయని డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ దావా వేశారు&period; తమ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగిందని&comma; రూ&period; 10 కోట్లు చెల్లించాలని ఆయన దావాలో పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న 22-A వివాదం!

ప.గో.జిల్లా భీమవరంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం.

అంతరిక్ష రంగంలో అమెరికా భారీ టార్గెట్.