Satya

తిరుపతిలో డయేరియా కేసుల కలకలం

<p>తిరుపతిలో డయేరియా కేసుల కలకలం రేపుతోంది &period; తిరుపతి లోని పద్మావతి పురంలోని పాస్ మనోవికాస్ మానసిక దివ్యాంగుల ఆశ్రమంలో 11 మందకి డయేరియా సోకినట్లు గుర్తించారు&period; వేంటనే అప్రమత్తమైన వైద్య అధికారులు తిరుపతి రుయా ఆస్పత్రికి డయేరియా వచ్చిన వారిని…

Read more

పవన్ కల్యాణ్ తన జనసేన శ్రేణులకు స్ట్రాంగ్ వార్నింగ్

<p>జనసేన పార్టీ అధినేత&comma; ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పార్టీ శ్రేణులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు&period; ప్రభుత్వానికి వ్యతిరేకంగా&comma; అధికారులను కించపరిచేలా జనసేన నేతలు&comma; కార్యకర్తలు మాట్లాడరాదని స్పష్టం చేశారు&period; ఎవరైనా హద్దు దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు&period;…

Read more

నివురుగప్పిన నిప్పులా కప్పట్రాళ్ల..

<p>కర్నూలు జిల్లాలోని ఫ్యాక్షన్ గ్రామం కప్పట్రాళ్ల&period; హైకోర్టు వెలువరించిన తీర్పుతో ప్రస్తుతంనివురుగప్పిన నిప్పులా కప్పట్రాళ్ల&period;&period;మారిపోయింది&period; గ్రామానికి చెందిన నాయకుడు వెంకటప్పనాయుడు హత్య కేసులో ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది&period; నిందితులుగా ఉన్న మద్దిలేటి నాయుడు&comma; దివాకర్ నాయుడు సహా 17…

Read more

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన

<p>తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది&period; ఇలా 5రోజులు కురుస్తాయని చెప్పింది&period; అయితే ఇవాళ భారీ వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించింది&period; అర్థరాత్రి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది&period;…

Read more

పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి

<p>ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది&period; జగన్నాథుడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది జనం రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది&period; రథయాత్రకు లక్షలాది మంది జనం తరలివచ్చారు&period; à°ˆ క్రమంలోనే రథం లాగేందుకు ప్రయత్నిస్తుండగా&period;&period; తొక్కిసలాట జరిగినట్లు…

Read more

రెండురోజుల పాటు పిన్నెల్లిని విచారించనున్న పోలీసులు

<p>మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నేడు &comma;రేపు పోలీసులు విచారించనున్నారు&period; పోలింగ్‌ రోజున రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం యంత్రాన్ని ధ్వంసం చేయడమే కాకుండా అడ్డొచ్చిన తెదేపా ఏజెంటు నంబూరి శేషగిరిరావుపై పిన్నెల్లి దాడి చేశారు&period; మరుసటి…

Read more

నేటి నుంచి ఏపీలో అమల్లోకి ఉచిత ఇసుక విధానం

<p>రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ఏపీలో అమల్లోకి ఉచిత ఇసుక విధానం ప్రారంభం కానున్న నేపథ్యంలో &comma; సీనరేజ్&comma; ఇసుక తవ్వకాలు&comma; రవాణా ఖర్చులు వంటి నామమాత్ర రుసుములను డిజిటల్‌ విధానంలో స్వీకరించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు&period; ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం ఇసుకను…

Read more

పల్నాడు జిల్లాలో ప్రబలిన డయేరియా

<p> పల్నాడు జిల్లాలో ప్రబలిన డయేరియా &period;గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలో లెనిన్ నగర్&comma; మారుతి నగర్ లో డయేరియా కేసులు నమోదు&period; లెనిన్ నగర్ &comma;మారుతి నగర్ లో వాంతులు విరోచనాలతో ఇబ్బంది పడుతున్న 20 మంది కాలనీవాసులు &period;పిడుగురాళ్లలోని…

Read more

తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం

<p>తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు&period; తెలంగాణలో టీడీపీ అధికారానికి దూరమై 20 ఏళ్లు గడిచినా పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గకపోగా&comma; రోజురోజుకూ పెరుగుతోందని చెప్పారు&period; తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లు అని…

Read more

నల్గొండ జిల్లాలో రెచ్చిపోతున్న రేషన్ మాఫియా

<p>ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెచ్చిపోతున్న రేషన్ మాఫియా &period; దామరచర్ల మండలం&comma; వాడపల్లి వద్ద 22 టన్నుల రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు&period; హుజూర్ నగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పిడుగురాళ్లకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా అధికారులు…

Read more