Devotional

కుప్పంలో శ్రీ ప్రసన్న గంగమ్మ జాతర

<p>చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం ప్రస్తుతం ఆధ్యాత్మిక శోభతో పులకించిపోతోంది&period; ప్రసిద్ధ శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర à°—à°¤ నాలుగు రోజులుగా à°…à°‚à°—à°°à°‚à°— వైభవంగా సాగుతోంది&period; రంగురంగుల విద్యుత్ దీపాలు&comma; విభిన్న కళా సాంస్కృతిక కార్యక్రమాలు&comma; మనోహరమైన పాటకచేరీలతో కుప్పం…

Read more

రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..

<p>రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు&period;<&sol;p>&NewLine;<p>ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి… ఇది సాధారణ గ్రామం కాదు&period; త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి వనవాసం చేసిన పవిత్ర భూమిగా భక్తులు విశ్వసించే ఆధ్యాత్మిక క్షేత్రం&period; ఇక్కడ కొలువుదీరిన సీతా లక్ష్మణ…

Read more

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

<p>తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది&period; à°ˆ క్రమంలోనే à°ˆ నెల 23à°¨ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది&period; ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా యాదగిరిగుట్ట టెంపుల్ సిటీలో నిర్మించనున్న వేద…

Read more

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

<p>హనుమాన్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం భక్తజన సందోహంతో కిటకిటలాడుతోంది&period; రామనామ స్మరణలతో కొండగట్టు గిరులు మార్మోగుతున్నాయి&period; పచ్చని కొండ కాషాయ వర్ణాన్ని సంతరించుకుంది&period; రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా మాలదీక్ష భక్తులు కాలినడకన కొండపైకి చేరుకుని…

Read more

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..

<p>ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ‌ గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో పర్యటించారు&period; ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమనాథ్ ఆలయ పునఃప్రారంభానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన &&num;8216&semi;సోమనాథ్ అమృత్ మహోత్సవ్&&num;8217&semi; వేడుకల్లో ఆయన పాల్గొన్నారు&period; à°ˆ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని…

Read more

పురాతన శివాలయం కూల్చివేతపై వివాదం..

<p>వరంగల్‌ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్‌లో కాకతీయుల నాటి పురాతన శివాలయం కూల్చివేత వివాదంగా మారింది&period; ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో 700 నుంచి 800 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయాన్ని కూల్చివేశారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు&period; అశోక్ నగర్…

Read more

టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు..

<p>తిరుమల శ్రీవారి భక్తుల కు సత్వర దర్శనం కల్పించడమే పరమావధిగా టీటీడీ పాలక మండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది&period; సామాన్య భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జులై 15à°µ తేదీ వరకు వీఐపీ సిఫార్సు లేఖలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది&period; దర్శనం…

Read more

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..

<p>యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట టెంపుల్‌లో స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు&period;à°ˆ కార్యక్రమంలో భాగంగా 108 కలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వాటిలోని పవిత్ర జలాలకు పూజలు చేశారు&period;పంచామృతం&comma;…

Read more

నేటి నుంచి నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు..

<p>ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఆలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి&period; à°ˆ నెల 30 వరకు ఐదు రోజుల పాటు జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు&period; యాదగిరిగుట్టలో జయంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టగా&period;&period;నేడు ఉదయం 8 గంటలకు పాతగుట్ట ఆలయంలో జయంతి…

Read more

కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్‌లో పూరం ఉత్సవాలు..

<p>కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్‌లో ప్రసిద్ధ త్రిస్సూర్ పూరం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి&period; ప్రతి ఏడాది ఏప్రిల్–మే నెలల్లో వడక్కున్నథన్ ఆలయంలో జరిగే à°ˆ వేడుక రాష్ట్రంలోనే అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవంగా గుర్తింపు పొందింది&period; సుమారు 36 à°—à°‚à°Ÿà°² పాటు కనులవిందుగా సాగే…

Read more