విడుదలైన గెజిట్‌ నోటిఫికేషన్…

Gazette notification released

Advertisements

&NewLine;<p>తెలంగాణలో మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్ విడుదలైంది&period; ఈ మేరకు గెజిట్‌ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు… సీఈవో&comma; ఈసీ ముఖ్య కార్యదర్శి అందించారు&period; దీంతో పాత శాసనసభ రద్దై కొత్త శాసనసభ కొలువు తీరనుంది&period; అంతకుముందు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ రాజ్ భవన్ చేరుకొని ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు అందించారు&period; గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు అందించారు&period; మరో వైపు కొత్త ముఖ్యమంత్రి&comma; మంత్రుల కోసం కొత్త కాన్వాయ్‌లను సిద్ధం చేశారు&period; కొత్త మంత్రుల కోసం వాహనాలను సిద్ధం చేసిన అధికారులు వాటిని దిల్ కుష అతిథి గృహానికి తీసుకు వచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.