సాయంత్రానికల్లా విపరీతంగా పెరిగిన చలి..

Delhi snowsmoke

Advertisements

&NewLine;<p>దేశ రాజధాని ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో చలి తీవ్రత పెరగడంతో విపరీతంగా పొగమంచు కమ్ముకుంటోంది&period; చాలా రోజుల తర్వాత ఆదివారం కాస్త ఎండ కనిపించింది&period; అయితే సాయంత్రానికల్లా మళ్లీ చలి విపరీతంగా పెరిగింది&period; పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏ‍ర్పడింది&period; ఢిల్లీకి వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో సహా 22 రైళ్లు ఆరు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి&period; చలి కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు&period; ఈ రోజు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.