భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.

భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ

Advertisements

<p>భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది&period; ప్రధాని నరేంద్ర మోదీ&comma; ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్‌తో కలిసి ఇరు దేశాల ప్రముఖ సీఈఓలు&comma; వ్యాపార దిగ్గజాలతో సమావేశమయ్యారు&period;ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం&comma; పెట్టుబడుల విస్తరణ&comma; కీలక రంగాల్లో సహకారం పెంపు&comma; కొత్త పెట్టుబడి అవకాశాలపై విస్తృతంగా చర్చించారు&period; భారత్-ఆస్ట్రేలియా ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ సమావేశం ప్రధాన లక్ష్యంగా నిలిచింది&period;వ్యాపారం&comma; పెట్టుబడులు&comma; సాంకేతికత&comma; కీలక పరిశ్రమల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని నేతలు స్పష్టం చేశారు&period; దీంతో ఇండియా-ఆస్ట్రేలియా వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యానికి మరో కీలక ముందడుగు పడినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

AE నూకరాజు ఫ్యామిలీ మృతి కేసులో కీలక పరిణామం.

కీలక దశకు చేరిన మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్.

రష్యా–ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు.