భారత్‌-అమెరికా మధ్య కీలక ఒప్పందం..

భారత్‌-అమెరికా మధ్య కీలక ఒప్పందం

Advertisements

<p>భారత్‌–అమెరికా సంబంధాల్లో మరో కీలక ముందడుగు పడింది&period; అరుదైన ఖనిజాల సరఫరా మరియు సహకారంపై ఇరు దేశాలు కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి&period; ఈ ఒప్పందంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌&comma; అమెరికా విదేశాంగ మంత్రి మార్కోరూబియో సంతకాలు చేశారు&period;కీలకమైన అరుదైన ఖనిజాల సరఫరా&comma; పరిశోధన&comma; సాంకేతిక సహకారంపై ఇరు దేశాలు కొత్త ఒప్పందం కుదుర్చుకున్నాయి&period;ఈ ఒప్పందంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ మరియు అమెరికా విదేశాంగ మంత్రి మార్కోరూబియో అధికారికంగా సంతకాలు చేశారు&period;ఎలక్ట్రిక్ వాహనాలు&comma; సెమీకండక్టర్లు&comma; రక్షణ రంగం&comma; హైటెక్ తయారీకి అవసరమైన అరుదైన ఖనిజాల సరఫరాలో పరస్పర సహకారం పెంచుకోవడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు&period;ఇరు దేశాల మధ్య వాణిజ్య&comma; వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈ ఒప్పందం కీలకంగా మారనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా గంజాయి పట్టివేత..

మేడ్చల్ జిల్లాలో ప్రేమపేరుతో వేధిస్తున్న యువకుడి అరెస్టు..

ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్..