ఉపాధ్యాయుల కొరత ఉండడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో దిగిన సంఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుందిమెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం శాలిపేట గ్రామంలో పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల ఉన్నప్పటికీ పదవ తరగతి విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు ఇద్దరే ఉన్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు రామాయంపేట గవ్వలపల్లి రహధారి శాలిపేట పాఠశాల ముందు రాస్తారోకోదిగారు.ఈ సందర్భంగా గ్రామ యువకులు విద్యార్థుల తల్లి తండ్రులు మాట్లాడుతూప్రాథమికోన్నత పాఠశాలను అప్ గ్రేట్ చేసి పదవ తరగతి వరకు చేసినప్పటికీ ఉపాధ్యాయుల కొరత కొనసాగుతుందన్నారు.సర్కారీ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రం పలుమార్లు సంబంధిత అధికారులకు తెలిపినప్పటికీ స్పందన లేదని ఇటీవల పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతం తగ్గిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వచ్చి సమస్య తీర్చే వరకు తాము రాస్తారోకో విరమించమంటూ పాఠశాల ముందు రోడ్డు పైనే వంటావార్పు నిర్వహిస్తున్నారు. సుమారు గంట నుండి విద్యార్థులు గ్రామస్తుల రాస్తారోక కొనసాగుతూనే ఉంది.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- జోహార్ కామ్రేడ్ … సీతారాం ఏచూరిఒక మనిషి 72 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఒకే పార్టీలో పనిచేయడం మాటలా? అదీ పొద్దు తిరుగుడు పూల వనాన్ని మరిపించే నేటి రాజకీయాలలో ఊసర వెల్లుల మధ్య ఆలా బతకడం అంటే…
- కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడ్తంపోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు, నీట్, ఎంసెట్లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు,…
- వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమాదేశంలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది చేకూరుతుంది. వీరందరికీ…
- బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలనంబెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తాజాగా నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ సేవించారని బెంగళూరు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఎండీఎంఏ డ్రగ్ను తీసుకున్నట్లుగా ఆధారాలను సేకరించి అందుకు సంబంధించిన…
- అత్యుత్తమ దేశాల జాబితాలో టాప్ లో స్విట్జర్లాండ్ప్రపంచ దేశాలలో అత్యుత్తమ దేశంగా ‘స్విట్జర్లాండ్’ మరోసారి నిలిచింది. బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్స్ లో వరుసగా మూడోసారి నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. అందమైన పర్యాటక ప్రాంతాలతో పాటు జీవన ప్రమాణం, నాణ్యత, సంస్కృతి తదితర అంశాల ఆధారంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.