BRS కండువాతో పోలింగ్ బూత్లోకి మంత్రి అల్లోల

BRs allola

Advertisements

&NewLine;<p>అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్మల్ BRS అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పోలింగ్ బూత్లోకి పార్టీ కండువాతో వెళ్లడం చర్చనీయాంశంగా మారింది&period; ఆయన ఎల్లపల్లి గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు&period; పోలింగ్కు కండువాతో వెళ్లడం ఏంటని&comma; ఇది ఓటర్లను ప్రభావితం చేసినట్లు అవుతుందని&period; విమర్శలు వస్తున్నాయి&period; మరి దీనిపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..