403
ఛత్తీస్గఢ్(Chhattisgarh)లోని కోర్చోలి ఎన్కౌంటర్(Encounter)లో 10 మంది నక్సలైట్లు చనిపోయారు. ఎన్కౌంటర్ స్థలం నుంచి 8 మంది నక్సలైట్ల మృత దేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆటోమేటిక్ ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఎన్కౌంటర్ స్థలం పరిసరాల్లో సోదాలు కొనసాగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి విజయ్శర్మ(Vijay Sharma) ప్రకటించారు. విదేశీ ఆయుధాలు దొరికాయని, ఇది ఆందోళన కలిగించే అంశమని చెప్పారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల పాటు ఎండలు..!
టెలిగ్రామ్ బ్యాన్పై రాహుల్గాంధీ ఫైర్.
నీట్ పునఃపరీక్ష నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘టెలిగ్రామ్’పై కేంద్రం నిషేధం విధించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత …
తమిళనాడు రైతులకు సీఎం విజయ్ గుడ్న్యూస్.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. గత ఆర్థిక …
నీట్ రీ -ఎగ్జామ్కు ముందు కేంద్రం సంచలన నిర్ణయం.
నీట్ రీ ఎగ్జామ్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టెలిగ్రామ్ యాప్పై తాత్కాలిక …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి





Total views : 147670