పౌర విమానయాన శాఖకు సంబంధించిన ప్రశ్నలకు సభ్యులకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సవివరంగా సమాధానాలు ఇస్తుండటంపై స్పీకర్ ఓం బిర్లా అభినందించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సవివరంగా సమాధానం ఇస్తున్నారని స్పీకర్ కితాబిచ్చారు. దేశంలో ఎంఆర్ఓల ఏర్పాటుకు సంబంధించి భాగస్వామ్య పక్షాలు, పరిశ్రమలు, విమానయాన సంస్థలతో ఎలాంటి చర్యలు తీసుకుందని సభ్యులు ప్రశ్నించారు. దీనిపై రామ్మోహన్ నాయుడు సమాధానమిస్తూ దేశంలో ఎంఆర్ఓల ఏర్పాటుకు తీసుకున్న చర్యలు, సిబ్బందికి శిక్షణ, మౌలిక సదుపాయాల కల్పనకు ఏవిధంగా కృషి చేస్తుందో వివరించారు. సభ్యులు అడిగిన ప్రశ్నకు మంచిగా సమాధానం చెపుతున్నారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిని అభినందించిన స్పీకర్ ఓం బిర్లా కితాబిచ్చారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ముమ్మరంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంఅమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చి స్థిరపడిన ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇరు పార్టీలు విశ్వ…
- పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలిపార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాకిచ్చింది. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోకపోతే సుమోటోగా తీసుకుంటామని పేర్కొంది.…
- ఫాతిమా కాలేజీ ఎప్పుడు కూల్చుతావ్..?హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా అధికారులు ఒవైసీకి చెందిన ఫాతిమా కాలేజీ ఎప్పుడు కూల్చుతావ్..? అని రేవంత్ సర్కార్ ను ప్రశ్నించారు. ఒవైసీ కాలేజీలను కూల్చకపోతే హైడ్రా మిషన్ విఫలం అయినట్లే…
- కాండ్రకోట కాలువపై రాకపోకలు బంద్కాకినాడ జిల్లాలో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పెద్దాపురం మండలం కాండ్రకోట దబ్బ కాలవపై రాకపోకలు బంద్ చేశారు. దబ్బ కాలవ పరివాహక ప్రాంతాన్ని పెద్దాపురం ఆర్డీవో జే సీతారామారావు పరిశీలించారు. ఏలేరు…
- మిగిలిన పార్టీలకు బీజేపీకి చాలా తేడా ఉందిప్రజలను మభ్యపెట్టి, ఆశపెట్టి పార్టీలోకి చేర్చుకోవాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. మిగిలిన పార్టీలకు బీజేపీకి చాలా తేడా ఉందని అన్నారు. హైదరాబాద్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించారు. కొన్ని…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి