Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra Pradesh హాస్పిటల్ కు వెళుతుండగా యాక్సిడెంట్ అక్కడికక్కడే..!

హాస్పిటల్ కు వెళుతుండగా యాక్సిడెంట్ అక్కడికక్కడే..!

by Rama
Bus-Scooty

శ్రీ సత్య సాయి జిల్లా రోద్దం మండలం లో త్రీవ విషాదం చోటుచేసుకుంది. రెడ్డిపల్లి కట్ట పైన టూ వీలర్ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. కూతురికి ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్ కు వెళుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని తండ్రి, కూతురు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయిన వ్యక్తి పేరు పనిధర్ రెడ్డి కూతురు ఘవిత. పనిందర్ రెడ్డి వాళ్ళ నాన్న పేరు నరసింహారెడ్డి రోద్దం మండలం రెడ్డిపల్లి గ్రామం.

Advertisements

You may also like

Our Visitor

026260
Total views : 150120

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.