జనవరి 22న ఓటర్ల ప్రత్యేక జాబితా విడుదల

voters on January 22

Advertisements

&NewLine;<p>ఏపీలో ఓటర్ల తుది జాబితాను జనవరి 5న విడుదల చేయాలన్న నిర్ణయాన్ని మార్చుకుంది కేంద్ర ఎన్నికల సంఘం&period; అయితే తాజాగా జనవరి 22న ఓటర్ల ప్రత్యేక జాబితా విడుదల చేయనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది&period; ఏపీ సహా 12 రాష్ట్రాల్లోని ఓటర్ల ప్రత్యేక జాబితా విడుదల సన్నాహాలు చేయాలని ఆయా రాష్ట్రాల సీఈవోలకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది&period; ఈ క్రమంలో అభ్యంతరాల స్వీకరణ గడువును జనవరి 12 వరకు పొడిగించింది&period; ఈసీ తాజా నిర్ణయం నేపథ్యంలో&comma; ఓటర్ల జాబితాల్లో సవరణలకు జనవరి 17 వరకు అవకాశం ఉంటుందని సమాచరం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.

జోగులాంబ గద్వాలలో అభివృద్ధికి దూరంగా కాలనీలు ..

యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్‍తో మోదీ భేటీ …