Thursday, May 14, 2026
News Navigation
Thursday, May 14, 2026
News Navigation

Breaking

Thursday, May 14, 2026
Home Telangana బస్ స్టాండ్ లో స్కూల్ విద్యార్థుల వినూత్న నినాదాలు…

బస్ స్టాండ్ లో స్కూల్ విద్యార్థుల వినూత్న నినాదాలు…

by Prakash
school students

మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని బస్ స్టాండ్ నుండి కోటపల్లి మెడల్ స్కూల్ కి వెళ్లి చదువుకునే విద్యార్థులకు సరిపడ బస్సులు లేక తాము నానా ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వారు వినూత్నంగా బస్ స్టాండ్ లో వీవాంట్ బస్సెస్ అంటూ నినాదాలు చేశారు. ఉదయం వేళలో రెండు బస్ లు మాత్రమే అటుగా వెళుతాయని,దాంతో ప్రయాణికుల తాకిడితో మేము వెళ్లలేక పోతున్నామని వారు తెలిపారు. తాము పదవ తరగతి చదువుతున్నామని సమయానికి బస్సులు లేక స్కూల్ కి ఆలస్యంగా వెళ్లే పరిస్థితులు తలెత్తాయని విద్యార్థులు పేర్కొన్నారు. బస్సులు సంఖ్యను పెంచి తమకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు విద్యార్థులు వేడుకుంటున్నారు.

Advertisements

You may also like

Our Visitor

012546
Total views : 75346

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.