పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి…

Suicide attack in Pakistan

Advertisements

&NewLine;<p>పాకిస్థాన్‌లో ఆదివారం ఆత్మాహుతి దాడి జరిగింది&period; ఈ పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించారని&comma; ఒకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు&period; ఈ ఘటన పెషావర్‌లోని నాసిర్‌బాగ్‌ రోడ్‌లోని బోర్డు బజార్‌లో చోటుచేసుకుంది&period; ఆ ప్రాంతంలో పార్క్ చేసినటువంటి మోటార్‌ సైకిల్‌లో పేలుడు పదార్థాలు అమర్చి ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు&period; పేలుడులో మరణించిన వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు&comma; గాయపడిన వారిని ఖైబర్‌ టీచింగ్‌ ఆస్పత్రికి తరలించారు&period; రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది&period; ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు&period; అయితే ఈ పేలుడు ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఏ గ్రూపు బాధ్యత వహించలేదు&period; ఇంతకుముందు ఫిబ్రవరిలో జరిగిన పేలుడులో ఐదుగురు పోలీసులు మరణించగా&comma; ఇద్దరు గాయపడ్డారు&period; గత నెలలో&comma; సార్వత్రిక ఎన్నికలకు ముందు పాకిస్తాన్‌లో వరుస బాంబు దాడులు జరిగాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.

మహానాడుపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం..

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు