తంబు శీను

ఆ పార్టీలో చేరిన 12 కుటుంబాలు…

<p>నెల్లూరు జిల్లా&comma; కందుకూరు నియోజకవర్గం&comma; ఉలవపాడు మండలం&comma; కరేడు పంచాయతీలోని పెద్దపల్లెపాలెం గ్రామానికి చెందిన 12 కుటుంబాల వారు&comma; ఈరోజు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు&period; గ్రామానికి చెందిన తంబు శీను&comma; వల్లభోని మల్లికార్జున&comma; వల్లభోని వెంకటేశ్వర్లు&comma; కొక్కిలిగడ్డ ప్రసాద్&comma;…

Read more