మత్స్యకార కుటుంబాలకు నిధులు విడుదల చేసిన సీఎం జగన్‌

మత్స్యకార కుటుంబాలకు నిధులు విడుదల చేసిన సీఎం జగన్‌

<p>ఓఎన్జీసీ పైపులైన్‌ వల్ల నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిధులు విడుదల చేశారు&period; డాక్టర్‌ బి&period;ఆర్‌&period;అంబేద్కర్‌ కోనసీమ&comma; కాకినాడ జిల్లాల్లోని 23 వేల 458 కుటుంబాలకు రూ&period;161&period;86 కోట్లను సీఎం విడుదల చేశారు&period; క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌…

Read more