40 sheep died

పిడుగుపాటుకు 40 గొర్రెలు మృతి..

<p>భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సీతారాంపురం గ్రామ సమీపంలో పిడుగుపాటుకు 40 గొర్రెలు మృతి చెందాయి&period; అశ్వాపురం మండలం భీమవరం గ్రామానికి చెందిన బొల్లు ఉప్పలయ్యకు సంబంధిత 40 గొర్రెలను భీమవరం నుండి గొర్రెల గ్రాసం &lpar;మేత&rpar; కోసం సీతారామపురం…

Read more