Andhra Pradesh News

బాపట్ల జిల్లాలోయువతిపై గుర్తుతెలియని వ్యక్తులు హత్యాచారం..

<p>బాపట్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది&period; జిల్లాలోని ఈపురుపాలెంలో తెల్లవారుజామును బహిర్భూమికి వెళ్లిన 21ఏళ్ల సుచరిత అనే యువతిపై గుర్తుతెలియని వ్యక్తులు హత్యాచారం చేశారు&period; మహిళపై జరిగిన హత్యాచారం ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు&period; హత్య జరిగిన ప్రాంతానికి…

Read more

రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగారన్న మాజీ సీఎం

<p>ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి&period; తాజాగా తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేశారు&period; బుల్‌డోజర్లతో నిర్మాణంలో ఉన్న à°† భవనాన్ని నేలమట్టం చేశారు&period; టీడీపీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగారన్న మాజీ సీఎం వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు&period;…

Read more

జగన్‌ను నమ్మినిండ మునిగామని వైఎస్‌ పార్టీ నాయకులు

<h6 class&equals;”wp-block-heading”>ఏపీలో ఐదేళ్ల పాటు à°“ వెలుగు వెలిగిన వైసీపీ నేతలు కనుమరుగైపోయారు&period; ఉన్న పదకొండు మంది ప్రజా ప్రతినిధుల ముఖంలో à°•à°³ తప్పింది&period; ఇన్నాళ్లూ కన్నూమిన్నూ కానకుండా&period;&period; ప్రవర్తించిన నాయకులంతా అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోయారు&period; ఇక&comma; ఊహించని ఘోర ఓటమిని జీర్ణించుకోలేక…

Read more

అటవీ సంప‌ద ప‌రిర‌క్ష‌ణ కోసం రూట్ మ్యాప్ సిద్ధం

<p>అటవీ సంప‌à°¦ à°ª‌à°°à°¿à°°‌క్ష‌à°£ కోసం ప్ర‌త్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేయాల‌ని డిప్యూటీ సీఎం à°ª‌à°µ‌న్ à°•‌ల్యాణ్ అధికారుల‌ను ఆదేశించారు&period; à°®‌à°¡ à°…à°¡‌వుల à°ª‌à°°à°¿à°°‌క్ష‌à°£‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని&comma; వాటిని ధ్వంసం చేసే వారిని ఉపేక్షించ‌à°µ‌ద్ద‌ని స్ప‌ష్టం చేశారు&period; అటు ఉపాధి హామీ…

Read more

కలుషిత నీరు తాగి వాంతులు విరోచనాలతో 15 మందికి తీవ్ర అస్వస్థత

<p>పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామంలో కలుషిత నీరు తాగి వాంతులు విరోచనాలతో 15 మందికి తీవ్ర అస్వస్థత నెలకొంది &period; అస్వస్థకు గురైన వారిలో వృద్దులు 04&comma; పిల్లలు 03&comma; మహిళలు 8 మంది ఉన్నారు&period;…

Read more

నీట్ పేపర్ లీక్ పై వైఎస్ షర్మిల విజయవాడలో ధర్నా

<p> కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టిన పీసీసీ నేతలు&period; నీట్ పేపర్ లీక్ పై వైఎస్ షర్మిల విజయవాడలో ధర్నా లో మాట్లాడుతూ&period;&period; విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలు ఆడుతోంది&period; నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిష్ట దిగజార్చేలా వ్యవహరించింది…

Read more

ఏపీ సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన..!

<p>ఏపీ సీఎం చంద్రబాబు&lpar;CM Chandrababu&rpar; కుప్పం పర్యటన ఖరారైంది&period; à°ˆ నెల 25&comma; 26 తేదీల్లో చంద్రబాబు రెండురోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు&period; ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన కుప్పంలో పర్యటించడం ఇదే ప్రథమం<br &sol;>తన పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని…

Read more

కోట్ల విలువ చేసే స్థలం వైసిపి నేతలపరం…

<p>à°•à°¡à°ª జిల్లా…నగరంలో కీలకమైన ప్రాంతం రాజారెడ్డి వీధి&period; జిల్లా ఎస్పీ బంగ్లా నుంచి జిల్లా గ్రంధాలయం వరకు à°ˆ రహదారి మంచి వ్యాపార కేంద్రం&period; à°ˆ ప్రాంతం వ్యాపారులకు అడ్డా&period; ఎలక్ట్రానిక్ షోరూమ్స్ మొదలుకొని హోటల్స్&period;&period;జిమ్ బ్యాంకులు&period;&period; ఇలా ఎన్నో వాటికి…

Read more

పోలీస్‌ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్న ఎమ్మెల్యే కుటుంబం

<p>మంథని పట్టణంలోని రాజగృహాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే మంత్రి తండ్రి ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఎస్పీని తన మాట వినలేదని ఇక్కడి నుంచి మరోచోటికి ట్రాన్స్‌ఫర్‌ చేయించారని పోలీస్‌…

Read more

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర

<p>కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు&period; గురువారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు&period; దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…&period; ఆలయ…

Read more