Andhra Pradesh News

ఏపీలో ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్… ప్రమోషన్లు, బదిలీలు

<p>టీచర్లకు ఏపీ ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది&period; టీచర్ల ప్రమోషన్లు&comma; బదిలీలకు సంబంధించిన రోడ్ మ్యాప్ ను విద్యాశాఖ విడుదల చేసింది&period;<br &sol;>డిసెంబర్ 25à°µ తేదీ&comma; జనవరి 25&comma; ఫిబ్రవరి 10 తేదీల్లో ఉపాధ్యాయుల ప్రొఫైల్ అప్డేషన్ ప్రక్రియ జరుగుతుంది&period; ఫిబ్రవరి…

Read more

అకాల వర్షం … నిండా మునిగిన రైతులు

<p>అకాల వర్షాలు అన్నదాతలను నిండా ముంచాయి&period; బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఫెయింజల్ తుఫాన్ à°—à°¾ మారడంతో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు&period; యావత్తు భారతానికి ధాన్యాగారంగా&comma; రాష్ట్రానికి అన్నపూర్ణగా విరాజిల్లుతున్న కాకినాడ జిల్లాలో ధాన్యం తడిసిపోవడంతో రైతులు మూగగా రోదిస్తున్నారు&period; జిల్లావ్యాప్తంగా…

Read more

కాకినాడ పోర్టు స్మగ్లింగ్ డెన్ కు బాస్ ఎవరు..?

<p>కాకినాడ పోర్టును స్మగ్లింగ్ డెన్ à°—à°¾ à°—à°¤ వైసీపీ ప్రభుత్వం మార్చిందని ఆరోపించారు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్&period; à°—à°¤ మూడేళ్లలో కోటి 60 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి చేశారన్నారు&period; కోవిడ్…

Read more

పథకాలపై ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం

<p>రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు&comma; చేపట్టే కార్యక్రమాలు&comma; తీసుకునే నిర్ణయాలపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది&period; ప్రజలకు మెరుగైన&comma; నాణ్యమైన సేవలు అందించేందుకు వారి అభిప్రాయాల మేరకు నడుచుకోవాలని అనుకుంటోంది&period; దీనిలో భాగంగా ఇకపై…

Read more

తిరుమలలో సిఫారసు లేఖల దుర్వినియోగంపై నిఘా

<p>తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రజాప్రతినిధులు&comma; అధికారుల సిఫారసు లేఖలపై ఇచ్చే టికెట్లను టిటీడీ నిశితంగా పరిశీలిస్తోంది&period; దుర్వినియోగానికి పాల్పడుతున్నవారిపై నిఘా పెట్టింది&period; సిఫారసు లేఖల్ని ఇష్టానుసారం వినియోగించడంలో అధికార&comma; ప్రతిపక్షాలనే తేడా లేకుండా ఉందని అధికారులు గుర్తించారు&period; దుర్వినియోగానికి పాల్పడుతున్న ప్రజాప్రతినిధుల…

Read more

ఐదు నెలల్లోనే రాష్ట్రానికి 4 లక్షల కోట్ల పెట్టుబడులు

<p>ఐదు నెలల్లోనే రాష్ట్రానికి 4 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు&period; రాష్ట్రానికి కంపెనీలు వస్తే 4 లక్షల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు&period;<&sol;p>&NewLine;<p>విజన్‌తో పని చేయడం వల్లే దేశంలోనే హైదరాబాద్ నెంబర్‌వన్‌à°—à°¾ తయారైందన్నారు&period; 2047 నాటికి…

Read more

తుఫాను భయంతో వణికి పోతున్న కాకినాడ ప్రజలు

<p>కాకినాడ జిల్లా ప్రజలు తుఫాను భయంతో వణికి పోతున్నారు&period; రాష్ట్రానికి పెద్దగా తుఫాన్ ఎఫెక్ట్ ఉండదని అధికారులు చెప్పినప్పటికీ తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి&period; ఉప్పడ సముద్రం వద్ద కెరటాలు ఎగిసిపడుతున్నాయి&period; ఉప్పాడ&comma;…

Read more

పురుగుల అన్నం … భోజనం లో కప్పలు

<p>గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో భోజనంలో పురుగులు రావడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది&period; బాధ్యుడైన హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది&period; మొత్తం సంఘటనపై సంబంధిత అధికారులను విచారణకు ఆదేశించింది&period; మహిళా హాస్టల్‌లో ఆహారం నాసిరకంగా ఉండడమే…

Read more

నేటి నుంచి తిరుమలలో కొత్త రూల్

<p>తిరుమల శ్రీవారిని దర్శించుకునే రాజకీయ నాయకుల్లో పలువురు కొండపైన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ విమర్శలు చేస్తుండటం అందరికీ తెలిసింది&period; కొండపై రాజకీయ విమర్శలు చేయడం పరిపాటిగా మారింది&period; à°ˆ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది&period; తిరుమలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం…

Read more

సంక్రాంతి కానుకగా కొత్త రేషన్‌ కార్డులు

<p>అర్హులైన పేదలకు సంక్రాంతి కానుకగా కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది&period; ఇందుకోసం డిసెంబరు 2 నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది&period; ప్రస్తుతం ఉన్న రేషన్‌ కార్డుల్లో మార్పులు&comma; చేర్పులు&comma; ఇతర సర్వీసులకు కూడా అవకాశం కల్పించనుంది&period; వైసీపీ…

Read more