Andhra Pradesh News

శ్రీశైలం ఘాట్ రోడ్డులో 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

<p>శ్రీశైలం ఘాట్ రోడ్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది&period; 5 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి&period; వరుస సెలవులతో పాటు కార్తీక మాసం ముగుస్తుండటంతో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు&period; à°ˆ మేరకు వాహనాల రద్దీ పెరిగింది&period;…

Read more

పెట్టుడు గడ్డం ,మీసాలతో అఘోరి మాత హల్ చల్

<p>తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్న అఘోరీ మాత &period;&period; కర్నూలు జిల్లాలో పెట్టుడు గడ్డం&comma; మీసంతో కనిపించి ఆశ్చర్యానికి గురిచేసింది &period; అఘోరీని చూసి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు&period; నిమ్మకాయలతో ఏం చేస్తున్నావంటూ కొందరు మహిళలు అఘోరీని ప్రశ్నించగా&period;&period; తాను దిష్టి…

Read more

ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న అదానీ కేసు

<p>అదానీ ముడుపుల వ్యవహారం రాష్ట్రం&comma; దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె&period;నారాయణ అన్నారు&period; ప్రధాని మోదీకి అదానీ&comma; మాజీ సీఎం జగన్ అనుకూలంగా ఉన్నారని ఆరోపించారు&period; అదానీపై అమెరికాలో కేసు నమోదైనందున ప్రధాని జోక్యం చేసుకోకూడదన్నారు&period; 1&comma;750…

Read more

లంచం ఇస్తేనే .. రెవెన్యూ అధికారుల పని

<p>శ్రీ సత్యసాయి జిల్లాలోని ఎమ్మార్వో కార్యాలయం ముందు గంగులప్ప అనే వ్యక్తి బట్టలు ఉతికి నిరసన తెలిపాడు&period; కాళసముద్రం గ్రామానికి చెందిన గంగులప్ప తన భూమి కొలతలు వేసి పాసుబుక్ ఇవ్వాలని రెవెన్యూ అధికారుల చుట్టూ సంవత్సరాలుగా తిరుగుతున్నాడు&period; అయినా అధికారులు…

Read more

తెలుగు రాష్ట్రాలకు మరోసారి వాన ముప్పు ..

<p>బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది&period; à°ˆ అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది&period; à°ˆ అల్పపీడనం ఈనెల 25నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది&period;…

Read more

ఈ నెల 28 నుంచి పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు

<p>à°ˆ నెల 28 నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి&period; కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి&period; డిసెంబర్ 6 వరకు నిర్వహించే à°ˆ ఉత్సవాలను టీటీడీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది&period; అటు టీటీడీ…

Read more

RTC బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం.. 8 మంది కూలీల మృతి

<p>ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది&period; అనంతపురం జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది కూలీలు మరణించారు&period; అరటితోటలో పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న కూలీల ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది&period; à°ˆ ప్రమాదంలో 8మంది మరణించగా&period;&period;5గురికి తీవ్ర గాయాలయ్యాయి&period; ఏపీలోని…

Read more

సీజనల్ వ్యాధులపై ఏపీ సర్కార్ అలర్ట్

<p>సీజనల్ ఫీవర్స్&comma; ఫుడ్ పాయిజన్ పై ఏపీ సర్కార్ అలర్ట్ అయ్యింది&period; à°ˆ సందర్భంగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అన్ని జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది&period; రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎమర్జెన్సీ కిట్లను తరలించారు&period; వాటర్ కంటామినేషన్ పై అధికారులు…

Read more

ప్రభుత్వ భూముల ఆక్రమణకు పవన్ కళ్యాణ్ అడ్డుకట్ట

<p>డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ తనకు వస్తున్న వివిధ ఫిర్యాదులపై స్పందించారు&period; రెవెన్యూ&comma; పంచాయతీరాజ్&comma; దేవాదాయ శాఖ పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలతో పాటు ప్రైవేటు భూముల ఆక్రమణలపై అనేక ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు&period; à°ˆ ఫిర్యాదులపై అన్ని జిల్లాల కలెక్టర్లు…

Read more

ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తావా

<p>జగన్ పై ఫైర్ అయ్యారు టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి&period; పీఏసీ ఎన్నికలకు బలం లేకుండా నామినేషన్‌ వేసి బాయ్‌కాట్‌ చేయడమేంటని ఆయన మండిపడ్డారు&period; సొంత బాబాయ్ ని హత్య చేసి à°† కేసులు మాఫీ చేసుకోవడానికి పోలీస్ అధికారులను…

Read more