andhrapradesh news

గొర్రెల మందపైకి దూసుకెళ్లిన బొలెరో..

<p>కళ్యాణదుర్గం మండలం గూబనపల్లి సమీపంలో గురువారం తెల్లవారుజామున గొర్రెల మందపైకి బొలెరో వాహనం దూసుకెళ్లింది&period; à°ˆ ప్రమాదంలో 26 గొర్రెలు మృతి చెందగా మరో 30 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి&period; కంబదూరు మండలం కర్తనపర్తి గ్రామానికి చెందిన గొర్రెల యజమాని మారెప్పకు…

Read more

రామచంద్రపురం లో ప్రమాదవశాత్తు కారు దగ్ధం.

<p>డాక్టర్ బి&period; ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా&comma; రామచంద్రపురం లో ప్రమాదవశాత్తు కారు దగ్ధం&period; తప్పిన పెను ప్రమాదం&period; మంటలను అదుపుచేసిన అగ్నిమాపక సిబ్బంది&period; రామచంద్రపురం పట్టణానికి చెందిన ఆర్ ఎస్ వి వి దుర్గాప్రసాద్ కాకినాడ నుంచి రామచంద్రపురం వస్తుండగా…

Read more

ఘనంగా నందమూరి తారకరామారావు వర్థంతి వేడుకలు

<p>పటమట ఎన్టీఆర్ సర్కిల్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి&period; పాల్గొన్న బీజేపీ నాయకులు&comma; కార్యకర్తలు&period; à°ˆ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ&period; నందమూరి తారకరామారావు à°’à°• వ్యక్తి కాదు à°’à°• ప్రభంజనం&period;…

Read more

నరసాపురంలో జాతీయస్థాయి కబడ్డీ పోటీలు..

<p>పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం రుస్తుంబాద కబడి స్టేడియంలో గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్త్రీ &comma; పురుషుల జాతీయస్థాయి కబడ్డీ పోటీలను మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తో కలిసి ఆర్డీవో అంబరీష్ ప్రారంభించారు&period; క్రీడాజ్యోతిని వెలిగించి శాంతి కపోతాలను గాల్లో…

Read more