Bjp

బీజేపీని తొలగించండి దేశాన్ని రక్షించండి..

<p>సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడా వెంకటరెడ్డి మాట్లాడారు&period; బీజేపీ హటావో దేశ్ à°•à°¿ బచావో నినాదంతో ఇండియా కూటమిలో భాగస్వామ్యమయి ఉన్నామని తెలిపారు&period; బీజేపీ అక్షింతల పేరిట రాముడిని రాజకీయం చేయడాన్ని…

Read more

ప్రాజెక్టును పూర్తి చేసి నిర్వాసితులకు న్యాయం చేయాలి.

<p>ప్రకాశం మార్కాపురం వెలుగొండ ప్రాజెక్ట్ ను త్వరితగతిన పూర్తి చేయాలని&comma; నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని&comma; నల్గొండ ప్రాజెక్ట్ కాలువలకు బీజేపీ నాయకులు కీర్తిశేషులు రాములు పేరు పెట్టాలంటూ&comma; బీజేపీ రాష్ట్ర నాయకులు శిరసనగండ్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్థానిక గడియార స్తంభం నుండి…

Read more

40 స్థానాలు గెలుచుకునేందుకు బీజేపీ వ్యూహాలు..

<p>సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలన్ని అస్త్రశ్రస్తాలు సిద్ధం చేసుకుంటున్నాయి&period; ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కదన రంగంలోకి దూకబోతున్నారు&period; à°ˆ నెల 13à°µ తేదీ నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిసింది&period; మొట్టమొదటి బహిరంగ సభను…

Read more

రాష్ట్ర మోర్చా సంయుక్త సమావేశంలో పురందేశ్వరి..

<p>ఏలూరు జిల్లాలో రాష్ట్ర మోర్చా సంయుక్త సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు&period; రెండు&comma; మూడు నెలల్లో ఎన్నికలకు వెళ్ళబోతున్నామన్నారు&period; ఇప్పటికే వికసిత భారత్ కార్యక్రమంతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళామన్నారు&period; బీజేపీ ఏమీ చేయలేదన్న అపవాదు తొలగించేందుకే ప్రయత్నం…

Read more

రాష్ట్ర మోర్చా సంయుక్త సమావేశంలో పురందేశ్వరి…

<p>ఏలూరు లో రాష్ట్ర మోర్చా సంయుక్త సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు&period; రెండు మూడు నెలల్లో ఎన్నికలకు వెళ్ళబోతున్నమని ఇప్పటికే వికసిత భారత్ కార్యక్రమం ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళామని ఆవిడ అన్నారు&period; భాజపా ఏమీ చేయలేదన్న…

Read more

పురపాలికల్లో రగడ…

<p>బెల్లంపల్లిలో మొత్తం 34 వార్డులు ఉండగా&period;&period;ప్రస్తుతం కాంగ్రెస్ కు 11 మంది కౌన్సిలర్లు మద్దతు ఇస్తున్నారు&period; ప్రస్తుత చైర్ పర్సన్ శ్వేత తో కలిపి à°ˆ సంఖ్య 12 కు చేరింది&period; భారాసకు 21 మంది కౌన్సిలర్లు ఉండగా&comma; భాజపాకు à°’à°•…

Read more

దేశానికి జరగబోయే అనర్ధాలను అర్థం చేసుకోండి…

<p>కరీంనగర్- హసన్పర్తి రైల్వే లైన్కు సంబంధించి సర్వే పనులు పూర్తయ్యాయని&comma; అతి త్వరలోనే రైల్వే లేన్ నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయని బీజేపీ ప్రధాన కార్యదర్శి&comma; ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు&period; నగరంలోని ఆర్టీసీ వర్క్ షాప్ ఎదురుగా వున్న…

Read more

ఎన్నికల్లో కష్టపడ్డ వారికే ‘స్థానిక’ టిక్కెట్లు…

<p>వచ్చే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ప్రభావం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి&comma; ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు&period; దీనిని ద్రుష్టిలో ఉంచుకుని ఎంపీ ఎన్నికల్లో బీజేపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలపై…

Read more

జగన్ పోతేనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి..

<p>ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలలో భాగంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి నాలుగు సంవత్సరాలు గడుస్తున్న విడుదల చేయకపోవడం దారుణమని రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ చదిపిరాళ్ళ రాజేష్ రెడ్డి అన్నారు&period; జమ్మలమడుగు లోని బీజేపీ కార్యాలయంలో…

Read more

ఎన్నికలు ఎప్పుడైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం..

<p>లోకసభ ఎన్నికలు ఎప్పుడొచ్చిన ఎదుర్కొనేందుకు బీజేపీ పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్&comma; నల్లగొండ జిల్లా కేంద్రంలోని బిజెపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 10…

Read more