chittoor district news

కాణిపాకం దేవస్థానం సమీపంలో అన్య మతా ఫోటోలు..

<p>కాణిపాకం దేవస్థానం సమీపంలో అన్య మతా ఫోటోలు ఉంచారని బిజెపి నాయకులు ఆందోళన చేయడం జరిగింది&comma; à°ˆ విషయంపై దేవస్థానం చైర్మన్&comma; ఈవో వివరణ ఇవ్వడం జరిగింది&comma; నవ్య అనే మహిళ తన ఇంటిలో ఉన్న దేవుల్లా ఫోటో ఫ్రేమ్ విరగడంతో…

Read more

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్..

<p>అంతర్రాష్ట్ర దొంగలను చేకచక్యంగా పట్టుకున్నారు మదనపల్లి పోలీసులు&period; అమాయక ప్రజలను బురిడీ కొట్టించి వీరి వద్ద ఉన్న నకిలీ బంగారాన్ని అమాక ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న ఏడుగురు ముఠా సభ్యుల ను మదనపల్లి పోలీసులు ఎట్టకేలకు కటకటాలలోనికి పంపారు&period; మా…

Read more

చంద్రబాబుకు బెయిల్ సంబరాలు చేసుకున్న కార్యకర్తలు..

<p>చంద్రబాబు నాయుడుకు స్కిల్ స్కాం కేసులో బెయిల్ రావడంతో టిడిపి&comma; కపిలేశ్వర ఆలయంలో గుండు కొట్టించుకొని మ్రొక్కులు చెల్లించుకున్నారు<br &sol;>టిడిపి అధినేత చంద్రబాబు కు హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో తిరుపతి అలిపిరి మెట్ల దగ్గర టిడిపి&comma; జనసేన నేతలు&comma;కార్యకర్తలు కొబ్బరికాయలు కొట్టి…

Read more

శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న ప్రభాకర్ రెడ్డి దంపతులు..

<p>రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి&comma; సతీమణి ప్రశాంతి రెడ్డి ఆలయానికి విచ్చేసి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు&period; వీరికి ఆలయ అధికారులు మరియు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు…

Read more

రిజిస్ట్రేషన్ యాక్ట్ 27 ను వ్యతిరేకిస్తూ న్యాయవాదుల నిరసన

<p>స్థిరాస్ల వ్యవహారంలో సివిల్ కోర్టుల పరిధిని మినహాయించి ట్రిబ్బినల్స్ ఆశ్రయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన టైటిల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 27 ఆఫ్ 2023 తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు పలమనేర్ న్యాయవాదులు ఈరోజు నిరసన వ్యక్తం చేశారు పలమనేరు భారసోసియేషన్ అధ్యక్షులు…

Read more

జగన్ ను గద్దె దించడమే మా ఎజెండా – టీడీపీ, జనసేన

<p>కుప్పం నియోజకవర్గ టీడీపీ&comma; జనసేన ఆత్మీయ సమావేశం కుప్పం టీడీపీ పార్టీ కార్యాలయం లో నిర్వహించారు&period; à°ˆ కార్యక్రమానికి టీడీపీ mlc కంచెర్ల శ్రీకాంత్&comma; జనసేన ముఖ్య నాయకుడు పసుపులేటి హరి ప్రసాద్ తో పాటు నియోజకవర్గం లోని టీడీపీ జనసేన…

Read more

బిగ్ స్క్రీన్ పై భారత్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్..

<p>తిరుపతిలో క్రికెట్ క్రీడాభిమానులకు ఆంద్రా క్రికెట్ అసోసియేషన్&comma; ఉమ్మడి చిత్తూరు జిల్లా బాయ్స్&comma; అండ్ గర్ల్స్ క్రికెట్ అసోసియేషన్ వారు తీపి కబురు అందించారు&period; ప్రపంచ వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భారత్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ ను తిలకించేందుకు…

Read more

క్రికెట్ అభిమానుల కోసం ఏర్పాటుచేసిన బిగ్ స్క్రీన్..

<p>క్రికెట్ అభిమానుల కోసం ఈరోజు తిరుపతి మున్సిపాలిటీ వారు ప్రకాశం స్టేడియంలో ఉచితంగా ఏర్పాటుచేసిన బిగ్ స్క్రీన్ లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ని వీక్షించండి&period;&period; అందరం ఇండియా గెలవాలని ఆకాంక్షిద్దాం జై భారత్&period;<&sol;p>&NewLine;

Read more

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

<p>తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ &comma; శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 à°—à°‚à°Ÿà°² సమయం పట్టనుంది&period; తిరుమల శ్రీవారిని నిన్న 70&comma;686 మంది భక్తులు దర్శించుకున్నారు&period; నిన్న హుండీ ఆదాయం&period;&period;3&period;02 కోట్లు à°•à°—à°¾ &period;&period;శ్రీవారికి తలనీలాలు 34&comma;56 3భక్తులు సమర్పించుకున్నారు…34&comma;563 మంది&period;…

Read more

పద్మావతి బ్రహ్మోత్సవాల్లో అన్నదాన పంపిణీ..

<p>తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన పంచమితీర్థం &lpar;చక్రస్నానం&rpar; శనివారం ఉదయం 12&period;10 గంటలకు అత్యంత వైభవంగా జరిగింది&period; దేశ నలమూలాలు నుంచి వేలాది మంది భక్తులు పవిత్ర స్నానంమాచరించడానికి తిరుచానూరుకు తరలివస్తారు&period; దీనికోసం తిరుచానూరు సర్పంచ్…

Read more