congress

ఇసుక దందానే ముఖ్యం..

<p>చెన్నూరు నియోజకవర్గం కన్నా ప్రజల సమస్యకన్న ఇసుక దందానే బాల్క సుమన్ కు ముఖ్యం అని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆరోపించారు&period; మందమర్రి లొ à°—à°¡à°ª à°—à°¡à°ª కు కాంగ్రెస్ ప్రచారం లొ భాగంగా మాట్లాడుతూ… రోజుకు ఎన్ని లారీలు…

Read more

హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం..

<p>హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది&period; తన ఊరిని రేవంత్ రెడ్డి కాపాడాలంటూ à°“ వ్యక్తి పెట్రోల్ వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు&period; దీన్ని గమనించిన కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి&period; మక్తల్ నియోజకవర్గంలోని చిత్తనూర్ లో ఇథనల్ పరిశ్రమను ఏర్పాటు…

Read more

గొర్లు మింగేటోడు కేసీఆర్.. బర్లు మింగేటోడు రేవంత్ రెడ్డి..

<p>ఎంపీ&comma; కోరుట్ల BJP అభ్యర్థి ధర్మపురి అర్వింద్ TPCC చీఫ్ రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యాలు చేశారు&period; నేటి ప్రచారంలో ఆయన మాట్లాడుతూ&period;&period; &&num;8216&semi;గొర్లు మింగేటోడు కేసీఆర్ అయితే&period;&period; బర్లు మింగేటోడు రేవంత్ రెడ్డి&&num;8217&semi; అని అన్నారు&period; కాంగ్రెసు ఓటేసి ఐదేళ్లు…

Read more

రంగారెడ్డిలో పాదయాత్ర..

<p>రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాల్ రెడ్డి రంగారెడ్డి పాదయాత్ర కార్యక్రమాని చేపట్టారు&period; రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ లో కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి మాల్ రెడ్డి రంగారెడ్డి ప్రచారం చేసారు&period;అనంతరం మాల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ…

Read more

కోదండరాం కామెంట్స్..

<p>తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన పోయి ప్రజాస్వామ్య పాలన రావాలనే ఆకాంక్ష సాధన కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చాం&period; అందరికీ ఉచిత విద్య&comma; వైద్యం&comma; ఉద్యోగ&comma; ఉపాధి అవకాశాలు అందించాలనే మొదలగు అంశాలతో కూడిన తమ ఎజెండాను కాంగ్రెస్ పార్టీకి సమర్పించాం&period;…

Read more

రెండు పార్టీల మధ్య తోపులాట..

<p>ఇబ్రహీం పట్నం నియోజకవర్గ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కార్యకర్తలు&comma; కాంగ్రెస్ కార్యకర్తల మద్య తోపులాట జరిగింది&period; ఎన్నికల ప్రచార సమయంలో ఎదురెదురుగా కార్యకర్తలు వస్తుండటంతో రెండు పార్టీల మధ్య తోపులాటతో ఉద్రిక్తతకు దారితీసింది&period; పోలీసుల రంగా ప్రవేశంతో ఈ ఉద్రిక్తత సద్దామనగైనది&period;<&sol;p>&NewLine;

Read more

ఎట్టకేలకు సీపీఎం తొలి జాబితా విడుదల..

<p>తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో చివరివరకు పొత్తుకు ప్రయత్నించి విఫలమైన సీపీఎం తాజాగా తమ అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది&period; పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం జిల్లా పాలేరు నుంచి బరిలోకి దిగుతున్నారు&period; తమకు పట్టున్న 17 స్థానాల్లో పోటీకి…

Read more

పురంధేశ్వరిపై విజయసాయి రెడ్డి ఫైర్..

<p>ఓవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూనే తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో అనధికారిక గౌరవ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి కొనసాగుతోందని వైసీపీ లీడర్ విజయసాయి రెడ్డి విమర్శించారు&period; ఆమె ఏ ఎండకు à°† గొడుగు పట్టే రకమంటూ మండిపడ్డారు&period; టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం à°†…

Read more

నాగర్ కర్నూల్ లో బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ..

<p>నాగర్ కర్నూల్ లో బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది&period; పార్టీ ముఖ్య అనుచరులు&comma; ప్రజాప్రతినిధులు అనూహ్యంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు అయోమయంలో పడ్డాయి&period; నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ముఖ్య అనుచరులుగా ఉంటూ అనునిత్యం…

Read more

జనగామలో ఎన్నికల ప్రచారం..

<p>జనగామ జిల్లా నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొమ్మూరు ప్రతాపరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు&period; à°ˆ సందర్భంగా మాట్లాడుతూ BRS పార్టీ తెలంగాణ మోసం చేసిందని కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు దండుకున్నారని తెలంగాణ ప్రత్యేక…

Read more