cvr gold

మున్సిపల్ కార్మికులను మరోసారి చర్చకు పిలుపు…

<p>అమరావతి&comma; మున్సిపల్ కార్మికుల సంఘాలను చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం&period; నేటి మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో చర్చలు&period; à°—à°¤ నెల 26 నుంచి సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులు&period; ఫలు దఫాలుగా చర్చలు జరిపిన ప్రభుత్వం&period; ఇవ్వాళ మధ్యాహ్నం సచివాలయంలో ప్రభుత్వం…

Read more

రెండో రోజు కొనసాగుతున్న కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష.

<p>విజయవాడ&comma; ఏపీలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నిర్వహణ పై రెండో రోజు కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష&period; నిన్న గుర్తింపు పొందిన పార్టీల నుండి వినతుల స్వీకరణ చేపట్టిన సీఈసీ రాజీవ్ కుమార్&period; విడతలవారీగా కలెక్టర్లు&comma; ఎస్పీలు &comma; ఉన్నతాధికారులతో సమావేశం…

Read more

ఊపిరి ఉన్నంతవరకు జనసేనతోనే…

<p>ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు అట్టడుగు వర్గాలకు అందించాలనే తపన కలిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై పార్టీలో చేరామని కదిరి బ్లూమున్ విద్యాసంస్థల అధినేత శివశంకర్ తెలిపారు&period; జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మంగళవారం పార్టీ…

Read more

తమిళనాడును ముంచెత్తుతున్న భారీ వర్షాలు …

<p>తమిళనాడు రాష్ట్రాన్ని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి&period; రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది&period; తూత్తుకుడి&comma; కడలూరు&comma; కోయంబత్తూరు&comma; తంజావూరు&comma; కాంచీపురం&comma; దిండిగల్&comma; విల్లుపురం&comma; మైలాడుతురై&comma; నాగపట్నం&comma; వెల్లూరు&comma; రాణిపేట్&comma; తిరువణ్ణామలై&comma; తిరువారూర్&comma; కళ్లకురిచ్చి&comma; చెంగల్‌పట్టు&comma; కన్యాకుమారి సహా 18 జిల్లాల్లో…

Read more

బస్సు ప్రమాదంలో 20 మంది విద్యార్థులకు గాయాలు

<p>కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో స్కూల్ బస్ ను లారీ ఢీ కొట్టడంతో విద్యార్థులకు గాయాలయ్యాయి&period; రెబ్బన మండలం ఇంద్రానగర్ జాతీయ రహదారిపై స్కూల్ బస్ ను లారీ ఢీ కొట్టింది&period; à°“ ప్రైవేట్ స్కూల్ బస్సును లారీ ఢీ కొనడంతో…

Read more

చిల్డ్రన్స్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ పేరు మార్చిన ప్రభుత్వం..

<p>కరీంనగర్ రవాణా శాఖ కార్యాలయంలో ఉన్న చిల్డ్రన్స్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ పేరును ప్రభుత్వం మార్చేసింది&period; à°ˆ మేరకు మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది&period; à°—à°¤ ప్రభుత్వం 2019 లో చిల్డ్రన్స్ పార్క్ à°•à°¿ కృష్ణమనేని వెంకట్రామారావు ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్…

Read more

నిడుబ్రోలులో పర్యటించిన మిజోరాం రాష్ట్ర గవర్నర్..

<p>గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోలులోని బంధువుల స్వగృహానికి మిజోరాం రాష్ట్ర గవర్నర్ à°¡à°¾&period;కంభంపాటి హరిబాబు&comma; దంపతులు కుటుంబ సమేతంగా మంగళవారం మధ్యాహ్నం 2 à°—à°‚à°Ÿà°² 30 నిమిషాల సమయంలో విచ్చేశారు&period; నిడుబ్రోలు చేరుకున్న మిజోరాం రాష్ట్ర గవర్నర్ à°¡à°¾&period;కంభంపాటి హరిబాబును…

Read more

సివిఆర్ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన ప్రముఖులు

<p>అన్నమయ్య జిల్లా&comma; సివిఆర్ న్యూస్ ఛానల్ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన పలువురు నేతలు&period; అన్నమయ్య జిల్లా రాయచోటిలోనీ పలువురు ప్రముఖులు తమ కార్యాలయాలలో 2024 సివిఅర్ న్యూస్ ఛానెల్ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించి సివిఆర్ న్యూస్ వీక్షకులకు నూతన…

Read more

కొండపల్లి పారిశుద్ధ్య కార్మికుల బిక్షాటన నిరసన..

<p>ఎన్టీఆర్ జిల్లా&comma; మైలవరం నియోజకవర్గం&comma; ఇబ్రహీంపట్నం మండలం మున్సిపాలిటీ కార్మికుల బిక్షాటన&period; à°—à°¤ 15రోజుల నుండి ఇబ్రహీంపట్నం&comma; కొండపల్లి మున్సిపాలిటీ కార్మికుల సమ్మెకు మద్దతుగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు దేవాభక్తుని నాగబాబు మద్దతు పలికారు&period; à°ˆ సందర్భంగా నాగబాబు<br &sol;>పారిశుద్ధ్య…

Read more

ఎలక్షన్ ముగిసిన వెంటనే ఓట్లు లెక్కించాలి – కేఏ పాల్

<p>విజయవాడ&comma; ఎలక్షన్ కమిషన్ ను కలవకుండా నన్ను అడ్డుకుంటున్నారు&period; ఊరు పేరు లేని పార్టీకి సమయం ఇచ్చారు&period; పవన్&comma; షర్మిల కంటే ఎక్కువ ఓట్లు తెలంగాణ లో నా పార్టీ à°•à°¿ వచ్చాయి&period; ఎపిలో పోటీ చేస్తున్నాం అడ్డుకుంటామంటే మీ పప్పులు…

Read more