cvr news channel

రెండు రాష్ట్రాల ప్రజలు సంతోషం గా ఉండాలి- భట్టి విక్రమార్క

<p>తెలంగాణ ఎన్నికల తర్వాత డిప్యూటీ సీఎం గారి బాధ్యతలు చేపట్టిన తరువాత మొక్కులు చెల్లించుకోవడానికి తిరుమల కు వచ్చిన డిప్యూటి సియం భట్టి విక్రమార్క&period; శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటి సియం భట్టి విక్రమార్క&period; రోండు రాష్ర్టాల ప్రజలు సంతోషంగా ఉండాలి&period;…

Read more

26,000 వేతనం చెల్లించాలి..అంగన్ వాడీ వర్కర్ల సమ్మె

<p>ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో అంగన్ వాడీ వర్కర్లు&comma; హెల్పర్లు సమ్మె బాట పట్టారు&period; అంగన్ వాడీ కేంద్రాలను మూసివేసి నిరసన తెలియజేయాలని నిర్ణయించడంతో తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన&period;&period;ఆందోళన చేపట్టనున్నారు&period; అన్ని మండల కేంద్రాల్లో నిరసన…

Read more

జాబ్ నోటిఫికేషన్ కై నిరుద్యోగుల ఎదురుచూపులు

<p>కృష్ణా జిల్లా అవనిగడ్డనియోజకవర్గం&period; అవనిగడ్డ కేంద్రం à°—à°¾ నిరుద్యోగులు&comma; తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన&period; డీఎస్సీ పోస్టులు విడుదల చేయాలని రాస్తారోకో&lpar;ఉపాధ్యాయులు ఉద్యోగాలు&rpar; భారీ à°—à°¾ నిరుద్యోగులు రోడ్డుపై వచ్చి&comma;డిఎస్పీ పోస్ట్ భర్తీ à°•à°¿ నోటిఫికేషన్ విడుదల చేయాలి&period; నిరుద్యోగులకు పూర్తిగా…

Read more

లారీని ఢీకొన్న ఆటో.. ఇద్దరు మృతి

<p>పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం దారితిప్ప గ్రామంలోని నేషనల్ హైవే 216 పై సోమవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది&period; మొగల్తురు నుండి రేపల్లె కు వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే…

Read more

ఇన్చార్జిల మార్పుపై అసంతృప్తి సెగలు…

<p>గుంటూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాల ఇన్చార్జిల మార్పుపై అసంతృప్తి సెగలు&period; ఇన్చార్జిలో మార్పు పట్ల ఇప్పటికే నియోజకవర్గాల్లో సమావేశం చేస్తున్న ప్రస్తుత సిట్టింగ్ ఇంచార్జలు ఎమ్మెల్యేలు&period; భవిష్యత్తు కార్యాచరణ పై కార్యకర్తలతో సమావేశాలు&period; ఇప్పటికే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లో ఎమ్మెల్యే…

Read more

మహిళను బెదిరించి నగదు చోరీ…

<p>పార్వతీపురం మన్యం జిల్లా&comma; ఎర్రా కృష్ణమూర్తి కాలనీ&comma; సినీ ఫక్కీలో దోపిడి చేసిన దొంగలు&period; జిల్లా ఎస్పీ కార్యాలయానికి సమీపంలో దొంగలు భీభత్సం&period; మెడ పైన కత్తి పెట్టి ఇంట్లో ఉన్న మహిళను బెదిరించి దోపిడీ&period; వై&period;కె&period;యం కాలనీలో à°—à°² à°¶oబాన…

Read more

పత్తి చేను లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు…

<p>వరంగల్ జిల్లాలో ఆర్టీసీ బస్సు కు తప్పిన పెను ప్రమాదం&period; హన్మకొండ నుండి ఏటూరునాగారం వెళ్తుండగా దామెరా మండలం ఒగ్లపూర్ వద్ద బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు&period; ప్రమాదం సమయంలో బస్సు లో 60మంది ప్రయాణికులు&period; 20 మంది ప్రయాణికులకు స్వల్ప…

Read more

బోరు నుండి గులాబీ రంగు నీళ్లు…!

<p>మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని కొత్తగూడెం కాలనీకి చెందిన కట్ట శ్రీనివాస చారి ఇంటి బోర్ నుండి గులాబీ రంగు లో నీరు ప్రవహిస్తుండడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు&period; నిరవధికంగా గులాబీ రంగులో నీరు ప్రవహిస్తుండటంతో విస్తుపోయాడు&period; విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు…

Read more

నేడు జిల్లాలో ఏపీ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పర్యటన

<p>ఏలూరు జిల్లా&comma; దెందులూరు మండలం గాలాయిగూడెం గ్రామంలో వికసిత్ భారత్ సంకల్పయాత్రలో పాల్గొననున్న గవర్నరు&period; ఉదయం 9&period;35 గంటలకు విజయవాడ రాజ్ భవన్ నుండి రోడ్డు మార్గాన బయలుదేరి ఉదయం 10&period;50 గంటలకు గాలాయిగూడెం చేరుకోనున్న గవర్నర్&period; ఉదయం 11 à°—à°‚à°Ÿà°²…

Read more

రైతు సమస్యల పై కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నాలు

<p>అమరావతి&comma; భారతీయ జనతా పార్టీ&comma; కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ&period; 13à°µ తేదీ à°¨ రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నాలు&period; కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార స్వామి&comma; విజయవాడ&period; తుఫాను హెచ్చరికలను నిర్లక్ష్యం చేసిన రాష్ట్ర…

Read more