Devotional

భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు..

<p>పంచారామ క్షేత్రమైన పాలకొల్లులోని శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది&period; పవిత్ర కార్తీక మాసం నాలుగవ సోమవారం సందర్భంగా వేకువజాము నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి పోటెత్తారు&period; శివునికి అత్యంత ప్రీతి పాత్రమైన కార్తీకమాసంలో à°¶à°¿à°µ పూజలు…

Read more

గంగమ్మ దేవాలయంలో అభివృద్ధి పనులు..

<p>తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవాలయ ఆధునీకరణ పనులను వేగవంతం చేయాలని టీటీడీ చైర్మన్&comma; తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆదేశించారు&period; భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేనివిధంగా చర్యలు చేపట్టాలన్నారు&period; తొలుత గంగమ్మ తల్లిని భూమన కరుణాకర రెడ్డి దర్శించుకున్నారు&period;…

Read more

మతం కన్నా.. మానవత్వం గొప్పది..

<p>అయ్యప్ప స్వాములకు బిక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం&comma; మేము పూర్వజన్మ సుకృతం à°—à°¾ భావిస్తున్నామన్నారు&period; భిన్నత్వంలో ఏకత్వం దేశ ప్రగతికి మూల సిద్ధాంతం తోనే మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిందన్నారు&period; వ్యవస్థాపకులు ఫారుక్ సిబ్లి&comma;…

Read more

మొదటి ఘాట్‌లోని స్వామి వారికి ప్రత్యేక అభిషేకం..

<p>తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులోని నడకమార్గం చెంత వెలసివున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ఆదివారం ప్రత్యేక అభిషేకం నిర్వహించారు&period; కార్తీక మాసంలో స్వాతి తిరునక్షత్రం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ&period; à°ˆ సందర్బంగా&period;&period; శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి…

Read more

భక్తులతో కిక్కిరిసిపోయిన రాజన్న ఆలయం..

<p>కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది&period; స్వామివారిని దర్శనం చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్రం తో పాటు ఆంధ్రప్రదేశ్&comma; మహారాష్ట్ర నుండి వేలాది మంది తరలి వచ్చారు&period; ఉదయమే పవిత్రమైన ధర్మగుండంలో స్నానమాచరించి ప్రత్యేక క్యూ…

Read more

అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి అంబులం పూజ…

<p>రాయచోటిలోని సుద్దల వాండ్ల పల్లి రోడ్డు మార్గంలో వెలిసిన మణికంఠ à°—à°¿à°°à°¿ అయ్యప్ప స్వామి దేవాలయం లో శుక్రవారం రాత్రి సురేష్ రెడ్డి&comma; సాయి కుమార్ యాదవ్&comma; గంగిరెడ్డి స్వామి à°² అధ్వర్యంలో అంబులం పూజ నిర్వహించారు&period;ఆలయ ధర్మ కర్త&comma; గురు…

Read more

కార్తీక పౌర్ణమి సందర్భంగా పోటెత్తిన భక్తులు..

<p>à°•à°¡à°ª జిల్లా&period;&period; కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ప్రొద్దుటూరు లోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమ్రోగాయి&period; కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు&period; ప్రొద్దుటూరు లోని ప్రసిద్ధ ఆగస్తేశ్వర ఆలయం&comma; పెన్నా నది తీరాన రెండవ కాశీగా పేరుగాంచిన శ్రీ…

Read more

అడుగడుగున శివనామ స్మరణం… శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిట.

<p>కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకొని నగరంలో ఉన్న శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి&period; తెల్లవారుజాము నుండి భక్తులు పరమేశ్వరుడికి రుద్రాభిషేకాలు&comma; విశిష్ట పూజలతో తమ భక్తిని చాటుకున్నారు&period; 100 ఏళ్లు చరిత్ర à°—à°² విశ్వేశ్వర స్వామి దేవాలయంలో à°† పరమశివుడికి…

Read more

రథం పై ఊరేగిన బ్రహ్మాండ నాయకుని పట్ట మహిషి శ్రీ పద్మావతి అమ్మ..

<p>తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం ఉదయం అమ్మవారు రథం పై దర్శనమిచ్చారు&period; అశ్వాలు&comma; వృషభాలు&comma; గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు&comma; భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు…

Read more

శ్రీ శ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి వారి నిత్య కల్యాణం..

<p>శ్రీ శ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి నిత్య కల్యాణం నేత్రపర్వంగా సాగింది&period; ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు&period; పాల్గొన్న భక్తుల&comma; గోత్రనామా లతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన&comma; పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం…

Read more