Electric shock in field

పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లి.. తిరిగిరాని లోకానికి..

<p>మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం కమారం గ్రామానికి చెందిన పెనుక శంకర్&lpar;45&rpar; పంట పొలానికి రాత్రి నీళ్లు పెట్టడానికి వెళ్లి&comma; తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబం సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా విద్యుత్ షాక్ తగిలి మృత్యువాతపడ్డాడు&period;<&sol;p>&NewLine;

Read more