farmers

రైతులను ఆదుకోవాలంటూ వినతి పత్రం..

<p>మిచౌంగ్ తుఫాన్ వల్ల తీవ్రంగా పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలంటూ ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం లో బిజెపి శ్రేణులకు నిరసన తెలిపారు&period; నియోజకవర్గంలోని మార్కాపురం&comma; తర్లుపాడు&comma; కొనకల మిట్ట&comma; పొదిలి మండలలాలో అనేక పంటలు…

Read more

ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా వున్న ప్రభుత్వం..

<p>రాష్ట్రంలో ఖరీఫ్ లో పండిన ధాన్యాన్ని వచ్చే ఏడాది మార్చి నెల వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని&comma; రైతులు à°ˆ విషయంలో ఎటువంటి ఆందోళన చెందవద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమీషనర్ హెచ్&period; అరుణ్ కుమార్ చెప్పారు&period;…

Read more

గ్రామంలో ఏనుగుల గుంపు హల్ చల్..

<p>చిత్తూరు జిల్లా పలమనేరు బైరెడ్డిపల్లి మండలం సాకే ఊరు గ్రామం నందు రాత్రి 13 ఏనుగుల గుంపు హల్ చల్ చేసింది&period; వరి&comma; à°…à°°à°Ÿà°¿&comma; పరింది చెట్లు హైబ్రిడ్ కసువు తిని తొక్కి నాశనం చేశాయి&period; అప్పుచేసి పంట పండిస్తున్నామని à°ˆ…

Read more

రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలంటూ నిరసన..

<p>విజయనగరం జిల్లా శృంగవరపు కోట మిచౌంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటను శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పరిశీలించి రైతులకు దైర్యం చెప్పారు&period; నియోజకవర్గంలో కొత్తవలస మండలం చిన్నిపాలెం పంచాయితీ పరిధిలో మిచౌంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టం జరిగిన ప్రాంతాలలో…

Read more

రైతులను ఆదుకోవాలన్న మాజీ మంత్రి..

<p>కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మీచాంగ్ తుఫాన్ ప్రభావంతో కరగ్రహారం&comma; క్యాంబిల్ పేట&comma; చిన్నకరగ్రహారం&comma; పల్లిపాలెం&comma; నవీన్ మిట్టల్ కాలనీ&comma; మేకవాని పాలెం&comma; తాళ్లపాలెం&comma; మంగినపూడి&comma; తుమ్మలచెరువు&comma; పేద యాదర&comma; à°šà°¿à°¨ యాదర&comma; భోగిరెడ్డిపల్లి&comma; నెలకుర్రు చిన్నాపురం&comma; గ్రామాలలో నీట మునిగి దెబ్బతిన్న వరి&comma;…

Read more

పంట నష్టం జరిగితే కనీసం పట్టించుకోవడం లేదు..

<p>తడిసిన ధాన్యాన్ని రంగు మారిందాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ ఎంపీ మాగంటి బాబు డిమాండ్ చేశారు&period; ఏలూరు జిల్లా మండవల్లి మండలం పెర్కెగూడెం గ్రామంలో మిచాంగ్ తుఫాను కారణంగా వరి పంటను గురువారం టిడిపి నాయకులతో కలిసి పరిశీలించారు&period; జిల్లా…

Read more

రైతులను ఆందోళనకు గురి చేస్తున్న భారీ వర్షాలు..

<p>ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాలు అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి&period; తుఫాన్ కారణంగా డివిజన్ పరిధిలో 5 మండలాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి&period; విక్రయించేందుకు కళ్ళాల్లో ఆరపోసిన ధాన్యం తడిచిపోతుండటం తో రైతులు ఆవేదన…

Read more

పంట నష్టంతో గగ్గోలు పెడుతున్న రైతులు..

<p>కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో నియోజకవర్గ వ్యాప్తంగా మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా రైతులు గగ్గోలు పెడుతున్నారు&period; పంట పొలాల్లోకి వరద నీరు చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; కాకినాడ జిల్లా…

Read more

జిల్లావ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు..

<p>బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను మిచాంగ్ కారణంగా à°—à°¤ మూడు రోజుల నుంచి ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదు అవుతుంది&period; రైతులు ఎంతో కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో ఇలా తుఫాను విరుచుకుపడడంతో జిల్లా వ్యాప్తంగా…

Read more

రైతుల పాలిట శాపంగా మారిన జగన్ పాలన..

<p>రైతుల పాలిట జగన్ పాలన శాపంగా మారిందని&comma; నాలుగేళ్ల జగన్ పాలనలో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ దుయ్యబట్టారు&period; గుంటూరు జిల్లా పొన్నూరు మండల పరిధిలోని పచ్చలతాటిపర్రు&comma;…

Read more