farmers

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్

<p>రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు&period; ఇప్పటికే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం à°ˆ సీజన్ నుంచే సన్నాలకు ఎమ్మెస్సీకి అదనంగా ఒక్కో క్వింటాలుకు…

Read more

అకాల వర్షాలతో నష్టపోతున్న రైతులు..!

<p>మెదక్ జిల్లా&lpar;Medak District&rpar;లో అకాల వర్షంతో రైతులు&lpar;Farmers&rpar; నష్టపోతున్నారు&period; మరో వైపు వానరాల బెడదతో రైతులు తమ పంటను కాపాడుకోలేక ఇబ్బంది పడుతున్నారు&period; ఆరుగాలం కష్టపడిన పంట కళ్ళముందే వర్షార్పణం కావడంతో కన్నీరు&comma; మున్నీరు అవుతున్నారు&period; మెదక్ జిల్లా రామాయంపేట&comma; చేగుంట…

Read more

తాతల ఆస్తికి రాజకీయ రంగు పూయడం పద్దతి కాదు..

<p>శ్రీ సత్యసాయిజిల్లా పెనుకొండ మండలం కోనాపురం&comma; కొండాపురం గ్రామానికి చెందిన రైతు కుటుంబీకులైన జోన్నల బాబన్న&comma; బురెడ్డి నరసప్ప లకు చెందిన 31&comma;40 ఎకరాల భూమి యర్రమంచి పోలంలో సర్వేనెంబర్ 68 లో ఉంది&comma; à°ˆ భూమి లో నలుగురు భాగస్తులకు…

Read more

రైతు ప్రభుత్వం అంటూనే రైతులకు వెన్నుపోటు..

<p>రైతులు ధాన్యం అమ్మి మూడు నెలలు గడుస్తున్నా ఇంకా వారి అకౌంట్లు డబ్బులు పడకపోవడం దారుణమని&comma;రైతు ప్రభుత్వం అంటూనే రైతుల వెన్ను విరుస్తున్నారు అని పెనమలూరు తెలుగుదేశం నియోజకవర్గం ఇంచార్జ్&comma;మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మండిపడ్డారు&period;<&sol;p>&NewLine;<p>ధాన్యం తోలిన రైతులకు డబ్బులు చెల్లించకపోవడం…

Read more

గడ్డివాములకు నిప్పు అంటించిన దుండగులు..

<p>ప్రకాశం జిల్లా మార్కాపురం లోని దసరా మండపం వద్ద ముగ్గురు రైతులు ఏర్పాటు చేసుకున్న గడ్డివాములను గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో మంటలు అంటుకున్నాయి&period; స్థానికులు ఫైర్ ఇంజన్ కు సమాచారం ఇవ్వడంతో మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించారు&period;…

Read more

మెట్ట ప్రాంతంలో పెద్దపులి సంచారం

<p>à°—à°¤ పది రోజులుగా మెట్ట ప్రాంతంలో పెద్దపులి సంచారం చేస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురైతున్నారు&period; అయితే తాజాగా తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో పులి పాదమూద్రలు మళ్లి ప్రత్యక్షమయ్యాయి&period; ఉదయం పొలం పనులకు వెళ్లిన రైతుకు పెద్దపులి పాదముద్రలు…

Read more

రైతుల ఆందోళనల నేపథ్యంలో ప్రధాని మోదీ ట్వీట్ వైరల్

<p>ఢిల్లీ బోర్డర్ లో రైతుల ఆందోళనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ వైరల్ à°—à°¾ మారింది&period; రైతుల సంక్షేమానికి సంబంధించిన ప్రతి తీర్మానాన్ని నెరవేర్చడానికి కేంద్రం కట్టుబడి ఉందని ట్వీట్ చేశారు&period; ప్రస్తుత సీజన్ 2023-24లో చెరకు పండించే…

Read more

మళ్లీ పోరుబాట పట్టిన అన్నదాతలు..

<h3 class&equals;”wp-block-heading”><strong>అన్నదాతలు &lpar;Farmers&rpar; ఢిల్లీ వైపు పాదయాత్ర&colon;<&sol;strong><&sol;h3>&NewLine;<p>కేంద్ర ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో అన్నదాతలు మళ్లీ పోరుబాట పట్టారు&period; శాంతియుతంగా ఢిల్లీ వైపు పాదయాత్రను ప్రారంభిస్తామని పునరుద్ఘాటించారు&period; అయితే రైతుల ముసుగులో అరాచక శక్తులు విధ్వంసం సృష్టించే అవకాశముందని కేంద్ర నిఘా…

Read more

ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది..

<h3 class&equals;”wp-block-heading”><strong>రైతులు ఆందోళన &lpar;Farmers Darna&rpar;&colon;<&sol;strong><&sol;h3>&NewLine;<p>ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన &lpar;Farmers Darna&rpar; కొనసాగుతోంది&period; తమ డిమాండ్లను నెరవేర్చే వరకు వెనక్కి తగ్గబోమని రైతులు అంటున్నారు&period; ఇవాళ రైతులతో కేంద్ర ప్రభుత్వం మూడో విడత చర్చలు జరపనుంది&period; రైతుల డిమాండ్లు ప్రధానంగా…

Read more

రైతు కంట కన్నీరు పెట్టిస్తున్న మీటర్లు..!

<p>కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పరిధిలో విద్యుత్‌ శాఖ అధికారులు రైతుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా వారి వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించారు&period; à°ˆ విషయాన్ని రైతు సంఘం నాయకులు గుర్తించి వెంటనే పొలాల్లో అమర్చిన 25 మీటర్లను ధ్వంసం చేసారు&period;…

Read more