guntur

సైకిల్, ఫ్యాన్ మధ్య ఫ్లెక్సీ వార్…

<p>గుంటూరు జిల్లా&comma; ప్రత్తిపాడు నియోజకవర్గం&comma; గుంటూరు జిల్లా పెదనందిపాడు లో à°—à°¤ రాత్రి తెలుగుదేశం&comma;వైసిపి వర్గీల మధ్య ఘర్షణ&period; పాత బస్టాండ్ సెంటర్ లోని రామాలయం దగ్గర ముక్కోటి సందర్భంగా ఆలయ కమిటీ వారు వైసిపి ఫ్లెక్సీలు తొలగించడంతో ఘర్షణకు దారి…

Read more

గుంటూరులో ప్లెక్సీల లొల్లి..

<p>గుంటూరు జిల్లా పెదనందిపాడు మండల కేంద్రంలో తెలుగు తమ్ముళ్ల మధ్య పెక్సీల వివాదం&period; ఈరోజు చంద్రబాబు నాయుడు వస్తున్న సందర్భంగా తెలుగు తమ్ముళ్లు పెక్సీలు కట్టే విషయంలో రెండు వర్గాలుగా విడిపోయి మాది సెంటర్లో ఉండాలి&comma; మాది సెంటర్లో ఉండాలని ఘర్షణకు…

Read more

రైతులకు అండాదండ గా చంద్ర బాబు పర్యటన…

<p>ఉమ్మడి గుంటూరు జిల్లాలో మాజీ ముఖ్య మంత్రి చంద్ర బాబు పర్యటన&period; రెండు రోజుల పాటు పర్యటన చేయనున్న చంద్ర బాబు&period; పంట పొలాలను పరిశీలన &comma;రైతుల తో సమావేశం&period; ప్రభుత్వం నష్ట పరిహారం à°Žà°‚à°¤ మేర ఇవ్వనుంది&period; à°Žà°‚à°¤ మేర…

Read more

మిర్చి రైతులను ఆదుకోండి..

<p>ఆరుగాలం అష్టకష్టాలు పడి పండించిన పంట చేతికొచ్చే వేళ మిచౌంగ్ తుపానుతో తుడిచి పెట్టుకుపోయింది&period; మిరప దిగుబడులు బాగున్నాయని&comma; ఈసారి నాలుగు డబ్బులు వస్తే ఎంతో కొంత అప్పులు తీరుతాయన్న తరుణంలో వర్షాలతో మిర్చి రైతుల ఆశలు గల్లంతయ్యాయి&period; వివరాల్లోకి వెళితే…

Read more

ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతున్న మిచాంగ్ తుపాన్

<p>మిచాంగ్ తుపాను ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతోంది&period; చిత్తూరు&comma; నెల్లూరు&comma; ప్రకాశం&comma; గుంటూరు&comma; బాపట్ల&comma; కృష్ణా జిల్లాలను అతిభారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి&period; నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్‌ సెంటర్‌లో ఈదురుగాలులకు భారీ వృక్షాలు&comma; విద్యుత్ స్తంభాలు కుప్పకూలాయి&period; అన్నమయ్య జిల్లా…

Read more

తుఫాను ప్రభావంతో రైతులకు భారీ నష్టాలు

<p>గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో మిచాంగ్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి&period; రహదారులు అన్నీ జలమయమయ్యాయి&period; తుఫాను ప్రభావం వల్ల రైతు పండించిన పంట అంతా దెబ్బతిన్నది&period; ముఖ్యంగా వరి&comma; మిర్చి&comma; శనగ&comma; పొగాకు వంట వేసిన రైతులకు భారీ…

Read more

టీడీపీ, జనసేన ప్రవాహానికి వైసీపీ కొట్టుకుపోతుంది – టిడిపి ఇన్చార్జి రామాంజనేయులు.

<p>ప్రత్తిపాడు నియోజకవర్గ కోఆర్డినేటర్ మాకినేని పెద్ద రత్తయ్య ఆధ్వర్యంలో గుంటూరు పట్టణంలో పత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ బూర్ల రామాంజనేయులు&period;&period;<br &sol;>à°ˆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అలపాటి రాజా&comma; కన్నా లక్ష్మీనారాయణ హాజరవ్వగా…

Read more

టిడిపి కార్యాలయంలో నరేంద్ర వ్యాఖ్యలు..

<p>గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో&comma; మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ హజరయ్యారు&period; నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ సామాజిక యాత్ర పేరుతో అధికార పార్టీ ప్రభుత్వ దుర్వినియోగానికి పాల్పడుతుందన్నారు&period; అధికారులను బెదిరించి మా కార్యక్రమాలకు తప్పక…

Read more

ఫైబర్ నెట్ కేసులో వేగం పెంచిన పోలీసులు

<p>ఫైబర్ నెట్ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు వేగం పెంచారు&period; à°ˆ కేసులో కీలకంగా మారిన టెరాసాఫ్ట్ సంస్థ ఆస్తులను అటాచ్ చేసేందుకు నిర్ణయించారు&period; పోలీసుల నిర్ణయానికి రాష్ట్ర హోం శాఖ అంగీకరించడంతో కోర్టు అనుమతికి దరఖాస్తు చేసుకున్నారు&period; ఫైబర్ నెట్‌…

Read more

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా సైకిల్ యాత్ర

<p>టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నారు&period; అనంతపురం నుంచి మంగళగిరి వరకు చేపట్టిన à°ˆ సైకిల్ యాత్ర నెల్లూరు జిల్లా దుత్తలూరుకు చేరుకుంది&period; సైకిల్ యాత్రకు స్థానిక…

Read more