రాష్ట్ర ప్రజలను ఉచితాలు అనే మత్తులో ఉంచి పాలకులు పెత్తనం చెలాయిస్తున్నారని జై భారత్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలే రాజులని వారే పాలన చేస్తారని జై భారత్ పార్టీ అధ్యక్షులు జెడి లక్ష్మీనారాయణ తెలిపారు. కంకిపాడులో జై …
Tag:
Jai Bharat Party
-
-
ఆంధ్రప్రదేశ్లో మరోకొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త పార్టీలు పురుడుపోసుకుంటున్నాయి. ప్రముఖ సినీ నిర్మాత సత్యారెడ్డి తెలుగు సేన పార్టీ పేరుతో కొత్త పార్టీని స్థాపించి గంటలు గడవకముందే ఏపీలో మరో కొత్త పార్టీ పురుడుపోసుకుంటుంది. …