latest news

చిన్నమ్మను వెంటాడుతున్న సాయిరెడ్డి… సెటైర్లు పీక్స్!

<p>గతకొన్ని రోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మీద ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే&period; పురందేశ్వరి ప్రతీ స్టెప్ పైనా సాయిరెడ్డి ఆన్ లైన్ వేదికగా స్పందిస్తుంటారు&period; ముఖ్యంగా స్కిల్ డెవలప్ మెంట్…

Read more

గుంటూరులో ఘోరం… యువకుడి ప్రాణం తీసిన చిన్న గాయం!

<p>ఒక్కోసారి చిన్నపాటి గాయం కూడా పెద్ద సమస్యకు దారి తీస్తుంది&period;&period; ఫలితంగా పూడ్చలేని నష్టాన్ని మిగులు తీస్తుంది&period; తాజాగా గుంటూరులో à°’à°• యువకుడి విషయంలో ఇదే జరిగింది&period; ఢిల్లీలో సివిల్స్ à°•à°¿ ప్రిపేర్ అవుతూ గుంటూరుకు వచ్చి చిన్న ప్రమాదం జరిగింది&comma;…

Read more

తిరుమల ఆలయం పై జగన్ కన్ను ?

<p>తిరుమల క్షేత్రాన్ని రాజకీయ పునరావాస క్రంద్రంగా మారుస్తున్నారని&comma; ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకు అంటూ వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండి పడ్డారు బిజెపి అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి&period; తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ఖజానా…

Read more

కారు ఢీకొని వృద్ధుడు మృతి.

<p>చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు మండలం చిత్తూరు పలమనేరు రహదారి భూతల బండ క్రాస్ వద్ద శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది&comma;సీఐ చంద్రశేఖర్ కథనం మేరకు&comma; గంగవరం మండలం కీలపట్ల గ్రామానికి చెందిన మునస్వామి రెడ్డి…

Read more

కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వైసీపీ నేతలు దోచుకుంటున్నారు.

<p>వైసీపీ అక్రమాలపై టిడిపి నాయకులు తిరుపతి కలెక్టర్ ను కలిశారు&period;<br &sol;>భూకబ్జాలు&comma; అక్రమ మైన్స్&comma; దొంగ ఓట్ల వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి టిడిపి నాయకులు<br &sol;>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీసుకెళ్లారు&period;వైసిపి ఎమ్మెల్యేలు&comma; మంత్రులకు… ప్రభుత్వ అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఫిర్యాదు చేశారు&period;కోట్ల…

Read more

కాంగ్రెస్-సీపీఐ మధ్య కుదిరిన పొత్తు

<p>సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సీపీఐ నేతలతో రేవంత్ భేటీ అయ్యారు పొత్తులు&comma; సీట్ల సర్దుబాటుపై ఫైనల్ చర్చలు నిర్వహించారు&period; &period; అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పని చేసే విషయంలో ఇరు పార్టీల మధ్య à°—à°¤ కొంత కాలంగా చర్చలు కొనసాగుతున్నాయి&period; à°ˆ…

Read more

YS Jagan Mohan Reddy : ప్రజాసంకల్ప యాత్రకు ఆరేళ్ళు పూర్తి

<p>వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి నేటికీ ఆరేళ్ళు పూర్తయిన సందర్భంగా అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణములోని వైఎస్సార్ సర్కిల్ లో దివంగత నేత డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి పూలమాలలేసి కేక్ కటింగ్ చేసి…

Read more

రేవంత్‌రెడ్డి : నిశ్శబ్ద విప్లవం రాబోతోంది

<p>తెలంగాణ ఎన్నికలు యువత భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు&period; కొడంగల్ యువతకు ఉద్యోగాలు అందించేందుకు జరుగుతున్న పోరాటమే à°ˆ ఎన్నికలు అని రేవంత్ రెడ్డి అన్నారు&period; కొడంగల్‌లో నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు&period; తెలంగాణలో…

Read more

కేసీఆర్ వ్యాఖ్యలపై జగన్ నోరు విప్పాలి: దేవినేని ఉమా

<p>తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్ నోరు విప్పాలని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా డిమాండ్ చేశారు&period;తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్&comma; మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యల వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు&period; సీఎం జగన్…

Read more

YSRCTP – స‌జ్జ‌ల‌కు ష‌ర్మిల కౌంట‌ర్… కెసిఆర్ ని ఓడించేందుకు…

<p>ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు&period; గతంలో తాను తెలంగాణలో కొత్త పార్టీ స్థాపించినప్పుడు తమకేమీ సంబంధం లేదన్న సజ్జల&comma; ఇప్పుడు తాను కాంగ్రెస్ కు మద్దతిస్తుంటే ఎందుకు…

Read more