రెండో దశలో దేశవ్యాప్తంగా మొత్తం 88 పార్లమెంట్(Parliament) స్థానాలకు పోలింగ్.. దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి నెలకొంది. ఇప్పటికే లోక్ సభ ఎన్నికల(Lok Sabha elections) షెడ్యూల్ విడుదల చేసి.. తొలి దశ పోలింగ్ నోటిఫికేషన్ రిలీజ్(Polling notification …
Lok Sabha elections
-
-
ఈ నెల 27 నుంచి 31 వరకు చంద్రబాబు(Chandrababu) పర్యటన షెడ్యూల్: ఎన్నికల షెడ్యూల్(Election Schedule) విడుదలైన నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 27న ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఏపీలో మే 13న ఒకే …
-
2024 లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections)కు రంగం సిద్ధం.. 2024 లోక్సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. తొలి దశలో 102 లోక్సభ స్థానాలకు ఈరోజు నోటిఫికేషన్(Notification) విడుదలైంది. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్ సహా 21 రాష్ట్రాల …
-
లోక్ సభ ఎన్నికల(Lok Sabha elections) నేపథ్యం: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో అధికారులను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల(Central Election) సంఘం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను తొలగిస్తూ ఉత్తర్వులు …
-
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తమిళిసై(Tamilisai) రాజీనామా… తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. ఈ రోజు ఉదయం తమిళిసై తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు …
-
కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్.. కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) నేడు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్(General Election Schedule) విడుదల చేసింది. 18వ లోక్ సభ ఎన్నికలతో పాటు, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు …
-
లోక్సభ ఎన్నికలు(Lok Sabha elections): లోక్సభ ఎన్నికలు నేపథ్యంలో… తెలంగాణ(Telangana)లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో వరుసగా శుక్ర, శని, సోమవారాల్లో వివిధ చోట్ల బహిరంగసభలు, రోడ్షోల్లో పాల్గొంటారు. గత అసెంబ్లీ ఎన్నికల …
-
కేసీఆర్(KCR) ఎన్నికల ప్రచారం ప్రారంభం.. కరీంనగర్ వేదికగా బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR) లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections) కదనభేరీని మోగించనున్నారు. ఉద్యమ కాలం నుంచి సెంటిమెంట్గా వస్తున్న కరీంనగర్(Karimnagar) నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సభ ద్వారా …
-
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. తెలంగాణలోని 17 లోక్ సభ …
-
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయనున్నట్లు తెలిసింది. ఈ మేరకు నిర్ణయం జరిగినట్లు కాంగ్రెస్ ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉన్న …