బ్రిటన్ వెళ్లేందుకు అనుమతినివ్వాలంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు జరిగాయి. సీబీఐ తన వాదనలు వినిపిస్తూ జగన్ విదేశీ పర్యటనకు అనుమతి నివ్వవద్దని కోర్టును కోరింది. జగన్ తరపు …
ys jagan
-
-
మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు చేసిన ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు . రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ పెట్టిన ఘటనలో ఈ కేసును నమోదు చేశారు. సెక్షన్ 120బీ, 166, 167, 197, 307, 326, …
-
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్పై ఉన్న కేసుల గురించి దాఖలైన పిటిషన్ మీద హైకోర్టు విచారణ చేపట్టింది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను రోజువారీగా విచారించాలని …
-
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందులలో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులు నత్త నడకన సాగుతున్నాయి. సుమారు 500 కోట్లతో ప్రభుత్వ సరోజన ఆసుపత్రి తో పాటు వైద్య కళాశాల నిర్మాణ పనులు చేపట్టారు. …
-
జగన్ ఐదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు పులివెందుల ప్రజలు గుర్తుకు రాలేదా… వారి బాగోగులు చూడాలని ధ్యాస లేదా… పులివెందులలో ఏం జరుగుతోందని ఏనాడైనా పట్టించుకున్నారా… అంతా అవినాష్ రెడ్డి చేతుల్లో పెట్టి నిమ్మకుండిపోయారా… ఐదేళ్లలో కనిపించని పులివెందుల అధికారం …
-
ఏపీలో ప్రశ్నార్థకంగా మారిన వాలంటీర్ల భవితవ్యం …గత ప్రభుత్వం వాలంటీర్లు తప్పనిసరిగా ఓ దినపత్రికను కొనుగోలు చేయాలంటూ, అందుకోసం నెలకు రూ.200 అలవెన్స్ కూడా చెల్లించింది. అయితే, టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడా అలవెన్స్ ను రద్దు చేసింది. …
-
ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేశారు. బుల్డోజర్లతో నిర్మాణంలో ఉన్న ఆ భవనాన్ని నేలమట్టం చేశారు. టీడీపీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగారన్న మాజీ సీఎం వైసీపీ నేతలు …
-
YSRCP పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలతో వైఎస్ జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు అసెంబ్లీ సాక్షిగా దీనికి అనుగుణంగా టీడీపీ కూడా మద్దతు పలికింది.ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకు …
-
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan) కూటమి నేతలపై వ్యాఖ్యలను తీవ్రతరం చేశారు. ముఖ్యంగా చంద్రబాబు(Chandrababu) పై విమర్శలు చేశారు. తిరుపతి జిల్లా(Tirupati District) వెంకటగిరి(Venkatagiri)లో సీఎం జగన్ ఎన్నికల ప్రచార(Election Campaign) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు …
-
వైఎస్ జగన్(YS Jagan) ఈరోజు వైఎస్సార్ జిల్లా పులివెందుల(Pulivendula)లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభ(Public meeting)లో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం పులివెందుల అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకోసం సీఎం జగన్ తాడేపల్లిలోని తన …