వాట్సాప్ యూజర్లు (WhatsApp users) :
వాట్సాప్ యూజర్లు(WhatsApp users) ఇంటర్నెట్ లేకుండానే ఫోటోలు, ఫైల్స్, డాక్యుమెంట్స్, వీడియోలు ఆఫ్లైన్లో ఈజీగా షేర్ చేయొచ్చు. దీని కోసం డేటా వినియోగించాల్సిన అవసరం లేదు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సందర్భంగా WABetainfo ప్రకారం, నెట్ లేకుండా ఈ ఫీచర్ ఎలా వర్క్ చేస్తుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. Webetainfo ప్రకారం ఆఫ్లైన్లో షేర్ చేయబడిన ఫైల్స్ పూర్తిగా ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్ట్ చేయబడతాయని కూడా తెలుసు. అంటే సెక్యూరిటీ పరంగా నమ్మొచ్చు. ఎందుకంటే ఇతరులు వీటిని తెలుసుకోలేరు. యూజర్ల నమ్మకం నిలబెట్టుకోవడానికి ఎన్క్రిప్ట్ చేయడం చాలా ముఖ్యమైన అంశంగా పరిగణించబడుతుంది. ఈ ఫీచర్కి సంబంధించి ఇటీవలే ఓ స్క్రీన్షాట్ లీక్ అయ్యింది.
ఇది చదవండి: 2024 Bajaj Pulsar N250 | సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి కొత్త బజాజ్ పల్సర్..!
కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే Webetainfo నివేదిక ప్రకారం, ఇద్దరు వ్యక్తులు వాట్సాప్ నుంచి ఫైల్స్ షేర్ చేసుకోవాలంటే మీ డివైజెస్ దగ్గర్లోనే ఉండాలి. అంతేకాదు ఆఫ్లైన్ ఫైల్ షేరింగ్ ఫీచర్ను ఆన్ చేసి ఉండాలి. అప్పుడే ఈ ఫీచర్ పని చేస్తుంది. ఫైల్ షేరింగ్ ఫీచర్ ప్రస్తుతం అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో అందుబాటులో ఉంది. వాట్సాప్ ఆఫ్లైన్ ఫైల్స్ షేరింగ్ కోసం ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు. కేవలం బ్లూటూత్ ద్వారా ఫైల్స్ను స్కాన్ చేసి ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కావాలనుకున్నప్పుడు ఆన్ చేసి అవసరం లేదనుకున్నప్పుడు ఆఫ్ చేయొచ్చు. ఈ ఫీచర్ వాడటం ద్వారా వాట్సాప్ సిస్టమ్ పని చేస్తుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరికుప్పం పట్టణంలో ఎన్టీయార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి. అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు . కుప్పంలో పేద విద్యార్థుల కోసం మంచి స్కూల్ తో పాటు…
- కేంద్ర బడ్జెట్ లో అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లుకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు పెద్ద పీట వేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీయే సర్కారు కట్టుబడి ఉందని పేర్కొంటూ ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు ప్రకటించారు.…
- మైక్రో సాఫ్ట్ సాఫ్ట్ వేర్ లో సాంకేతిక లోపంమైక్రో సాఫ్ట్ సాఫ్ట్ వేర్ లో సాంకేతిక లోపం సమస్య తలెత్తింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లు, ల్యాప్టాప్లు ప్రస్తుతం బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ బారిన పడుతున్నాయి. సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్రౌడ్ స్ట్రైక్ ఒక అప్డేట్ను విడుదల…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి