Rangareddy

రంగారెడ్డిలో పాదయాత్ర..

<p>రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాల్ రెడ్డి రంగారెడ్డి పాదయాత్ర కార్యక్రమాని చేపట్టారు&period; రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ లో కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి మాల్ రెడ్డి రంగారెడ్డి ప్రచారం చేసారు&period;అనంతరం మాల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ…

Read more

రెండు పార్టీల మధ్య తోపులాట..

<p>ఇబ్రహీం పట్నం నియోజకవర్గ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కార్యకర్తలు&comma; కాంగ్రెస్ కార్యకర్తల మద్య తోపులాట జరిగింది&period; ఎన్నికల ప్రచార సమయంలో ఎదురెదురుగా కార్యకర్తలు వస్తుండటంతో రెండు పార్టీల మధ్య తోపులాటతో ఉద్రిక్తతకు దారితీసింది&period; పోలీసుల రంగా ప్రవేశంతో ఈ ఉద్రిక్తత సద్దామనగైనది&period;<&sol;p>&NewLine;

Read more

ప్రచారంలో బిఆర్ఎస్ జోరు..

<p>ఒకపక్క కేసీఆర్ బహిరంగ సభలతో ప్రచారంలో దూసుకెళ్తుండగా మరోపక్క కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవడానికి తన వంతుగా ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గం లోని ఆమనగల్ పట్టణానికి రానున్నారు&period; à°ˆ కార్యక్రమంలో భాగంగా మొదటగా విటాయిపల్లిలో పెద్ద ఎత్తున కార్యకర్తలు బిఆర్ఎస్…

Read more

ప్రచారంలో టిఆర్ఎస్ జోరు..

<p>చేవెళ్ల నియోజకవర్గంలో టిఆర్ఎస్ ప్రచారం జోరు అందుకున్నది ఉదయం ఏడు à°—à°‚à°Ÿà°² యాభై నిమిషాల నుండి రాత్రి పది à°—à°‚à°Ÿà°² వరకు ప్రతి వాడవాడ తిరుగుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్న స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య à°ˆ ప్రచార కార్యక్రమంలో పెద్ద ఎత్తున…

Read more

బిజెపి అభ్యర్థిగా తోకల శ్రీనివాస్ రెడ్డి..

<p>రాజేంద్రనగర్ నుంచి బిజెపి అభ్యర్థిగా తోకల శ్రీనివాస్ రెడ్డి ఎన్నికైనందుకు రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రజలు ఎంతగానో ఆసక్తిగా వస్తున్నారని ఆయన అన్నారు&period; రాజేంద్రనగర్ ప్రజలకు ఎంతగానో రుణపడి ఉంటానని రానున్న కాలంలో బిఆర్ఎస్ పూర్తిస్థాయిలో కనుమరుగు చేయడంలో తనదైన శైలిని ప్రదర్శిస్తానని…

Read more

సమావేశంకి భారీ ఎత్తున అభిమానులు..

<p>రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో BJPà°•à°¿ గట్టి ఎదురుదెబ్బ తగిలింది&period; పార్టీ సీనియర్ నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ టికెట్ ఆశించారు&comma;BJP పార్టీ విడుదల చేసిన మూడవ జాబితాలో తన పేరు లేకపోవడం తో మనస్తాపం చెంది నేడు…

Read more

ఫైబర్ నెట్ కేసులో వేగం పెంచిన పోలీసులు

<p>ఫైబర్ నెట్ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు వేగం పెంచారు&period; à°ˆ కేసులో కీలకంగా మారిన టెరాసాఫ్ట్ సంస్థ ఆస్తులను అటాచ్ చేసేందుకు నిర్ణయించారు&period; పోలీసుల నిర్ణయానికి రాష్ట్ర హోం శాఖ అంగీకరించడంతో కోర్టు అనుమతికి దరఖాస్తు చేసుకున్నారు&period; ఫైబర్ నెట్‌…

Read more

చౌరస్తాలో కార్నర్ మీటింగ్

<p>రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లోని శంకర్పల్లి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది&period; à°ˆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్&comma; తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి&comma; వికారాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి…

Read more

రంగారెడ్డి జిల్లాలో రక్తదాన శిబిరం

<p>రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్ పల్లి పోలీసుల ఆధ్వర్యంలో&period;&period; అక్టోబర్ 21 పొలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి&period; à°ˆ వేడుకలను పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు&period; à°ˆ రక్తదాన శిబిరంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొని…

Read more