మనదేశంలో అత్యంత మహిమగల శివాలయాలు

Magnificent Shiva temples

Advertisements

&NewLine;<p>మహానంది శివలింగ అడుగునుండి వచ్చే నీటితో కొన్నివేల ఎకరాలు పంటభూమి పండుతున్నది&period; బయట ఉండే కొనేరులో గుండుసూది వేసినా కనపడుతుంది&period; ఎంత చలికాలంలో కూడా కొనేరులో నీరు గోరు వెచ్చగా ఉంటుంది&period; ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం &lpar;కందుకూరు కనిగిరి మధ్య &rpar; కె&period;అగ్రహారంలోని కాశివిశ్వేశ్వర దేవాలయం లోని శివలింగం క్రిందనుండి నీరు ఊరుతూ ఉంటుంది&period; ఈ నీరు 14 గ్రామాలకు తాగునీరుగా వాడుతున్నారు&period; ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీ బుగ్గా రామేశ్వరాలయంలో శివలింగంనుండి నీరు ఊరుతూ ఉంటుంది&period; కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరము దేవాలయంలో నంది ఉత్తరాయణంలో ఉత్తరముఖంగాను దక్షిణాయణంలో దక్షిణ వైపు తిరుగుతారు&period; ఇది వండర్ అలంపూర్ బాల బ్రహేశ్వర లింగానికి ఎన్ని నీళ్ల ట్యాకులతోనైనా అభిషేకం చెయ్యండి&comma; కానీ ఆనీరు ఎటుపోతుందో ఎవ్వరికీ తెలియదు&period; వరంగల్ జిల్లా వెయ్యిస్తంభాల గుడి&comma; ఇక్కడ సంగీత స్తంభాలు గలవు&period; ఇక్కడ నందిని మీటితే కంచు శబ్దం వస్తుంది&period; ద్రాక్షారామం ఈ శివలింగం పై ఉదయం సాయత్రం సూర్య కిరణాలు పడతాయి&period; భీమవరంలో సోమేశ్వరుడు&comma; ఇక్కడ శివలింగం అమావాస్యకు నల్లగా పౌర్ణమికి తెల్లగా రంగులు మారతారు&period; కోటప్పకొండ ఎటుచూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి&comma; ఇక్కడికి కాకులు అసలు రావు గుంటూరు జిల్లా చేజర్ల ఇక్కడ స్వామిపేరు కపోతేశ్వర స్వామి&period; లింగానికి దక్షిణ భాగంలో ఉన్న రంద్రంలో నీళ్లుపోస్తే శవంకుళ్లిన వాసన వస్తుంది&period; ఉత్తరభాగంలో నీరుపోస్తే అవి ఎక్కడికి పోతాయో ఎవ్వరికీ తెలీదు&period; బైరవకొన ఇక్కడకు కాకులు రావు&period; అలాగే ఇక్కడ ఉన్న కొనేరులో ఎంత నీరు వరదలా వచ్చినా గుడిలోకి నీరురాదు&period; యాగంటి ఇక్కడ రోజురోజుకు నంది పెరుగుతూ ఉంటాడు&period; శ్రీశైలం భ్రమరాంబిక దేవాలయము వెనుక వైపు ఒకప్పుడు &&num;8220&semi;ఝుం&&num;8221&semi;అనే తుమ్మెద శబ్దం వినపడేదట కర్నూలు జిల్లా సంగమేశ్వరంలో వేపచెట్టు మొద్దు ఇక్కడ శివలింగంగా మారింది&period; సంవత్సరంలో 6నెలలు ఈ దేవలయం నీటిలో మునిగి మిగిలిన 6 నెలలు గుడి బయటకు కనిపిస్తుంది&period; శ్రీకాళహస్తి లో వాయురూపములో శివలింగం ఉంటుంది&period; అమర్ నాద్ శ్రావణ మాసంలో ఇక్కడ స్వయంగా మంచు శివలింగం ఏర్పడుతుంది&period; కర్ణాటకలోని శివగంగ ఇక్కడ శివలింగంపై నెయ్యి వుంచితే వెన్న అవుతుంది&period; ఇక్కడ ఒక్క మకర సంక్రాంతి రోజు మాత్రమే గంగాజలం ఉద్బవిస్తుంది&period; మిగిలిన రోజులలో ఒక్క చుక్క కూడా కనిపించదు&period; మహారాష్ట్రలో కోపినేశ్వర్ అనే దేవాలయంలో ప్రతి సంవత్సరము శివలింగము పైకి పెరుగుతుంది&period; నంది విగ్రహము శివలింగం వైపు జరుగుతూ ఉంటుంది&period; కంచి ఇక్కడ మామిడి చెట్టు వయస్సు 4000 సంవత్సరాలు&period; తమిళ నాడు తిరు నాగేశ్వరము ఇక్కడ పాలతో అభిషేకం చేస్తే నీలంగా మారుతాయి&period; హిమాచల్ ప్రదేశే రాజధాని సిమ్లాకు సరిగ్గా 235 కిలోమీటర్ల దూరంలో కిన్నౌర్‌ జిల్లా ఉంది&period; ఈ కిన్నౌర్‌ జిల్లా హిమాలయ పర్వత సానువుల్లో నెలకొని వున్న కిన్నెర కైలాసము&period; ఇక్కడ ఉన్న శివలింగము ఉదయం తెల్లగా&comma; మధ్యాహ్నం పసుపుగా&comma; సాయంత్రం &comma; రాత్రి నీలంగా మారుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి.

శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సవిత.