Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh అధికారుల నిర్లక్ష్యానికి విద్యార్థి బలి..

అధికారుల నిర్లక్ష్యానికి విద్యార్థి బలి..

by Rama
electric shock

చిత్తూరు… యాదమరిలో ఉద్రిక్తత విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి విద్యార్థి బలి, రెండు రోజులు కావస్తున్నా పట్టించుకోని అధికారులు, విద్యార్థి మృతదేహంతో యాదమరి- పరదరామి రోడ్డుపై ధర్నాకు గ్రామస్తులు దిగారు. గ్రామస్తులకు మద్దతుగా ధర్నాలో పూతలపట్టు టిడిపి ఇన్చార్జి మురళీ మోహన్ పాల్గొన్నారు.
భారీగా ట్రాఫిక్ స్తంభించింది. మృతుడు అభి కుటుంబానికి న్యాయం‌ జరిగే వరకు ధర్నా విరమించబోమంటున్న గ్రామస్తులు, భారీగా చేరుకుంటున్న పోలీసులు.
ధర్నా స్థలం వద్దకు చేరుకుంటున్న ఇతర గ్రామాల ప్రజలు, ప్రజా సంఘాలు. 11kv విద్యత్ లైన్ తగిలి ఇంటర్ చదువుతున్న దళిత యువకుడు మృతి
చెందాడు. విద్యుత్ లైన్లు సరిచేయమని ఏడాదిగా విన్నవించుకుంటున్నా పట్టించుకోని విద్యుత్ అధికారులు, ఘటన జరిన వెంటనే వైర్లు మాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

039423
Total views : 196747

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: