ఏరియా హాస్పిటల్ లో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు

Rambabu

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్ లో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు&period; ఈ వేడుకలకు జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు&period; ముఖ్యమంత్రి 51 సంవత్సరాలను పురస్కరించుకొని 51 కేజీల కేకును కట్ చేసారు&period; అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి&comma; రక్తదానం చేసిన వారికి ప్రశంస పత్రాలను అందజేసారు&period; ఈ వేడుకకీ పలువురు వైఎస్ ఆర్సిపీ నాయకులు&comma; కార్యకర్తలు&comma; పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..

గన్నవరం హైవేపై ‘సేల్స్ టాక్స్’ హల్‌చల్..

విశాఖ అక్కయ్యపాలెం హత్యకేసులో పురోగతి ..