Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Andhra Pradesh తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

by Satya
celebrities

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, ఏపీ ఎతిక్స్ కమిటీ ఛైర్మన్ మురుగుడు హనుమంతరావు విడివిడిగా శ్రీవారిని దర్శించుకుని మ్రొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలను అందజేశారు

Advertisements

You may also like

Our Visitor

009345
Total views : 61855

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.