బైక్ ను ఢీకొట్టిన లారీ..ఇద్దరికి గాయాలు

Advertisements

&NewLine;<p>తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న&period;&period;లారీ ఇద్దరికి గాయాలు తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం అప్పంబట్టు వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది స్థానికుల కథనం మేరకు వివరాలు ఎలా ఉన్నాయి ముందుగా వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి బ్రిడ్జి లోయలో పడినట్లు స్థానికులు తెలిపారు సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ వెంకటేష్ గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నగిరి ఏరియా హాస్పిటల్ కు తరలించారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.