మంగళగిరి టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు..

Advertisements

&NewLine;<p>2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఫలితాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఎ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉండటంతో మంగళగిరి టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయం వద్ద సందడి నెలకొంది&period; పార్టీ శ్రేణులు&comma; ముఖ్య నేతలు పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు&period; 5 సంవత్సరాల అరాచక పాలనకు చరమగీతం పాడి అద్భుత విజయాన్ని అందించినందుకు ప్రజలకు రాజధాని మహిళలు కృతజ్ఞతలు తెలిపారు…<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. లోకేశ్ నిరసన.

సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు: కొండపల్లి.

భూమికి సంపూర్ణ భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం.