లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంతో ముందుకు వెళ్తున్న ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ..

Advertisements

&NewLine;<p><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పెద్దపల్లి జిల్లా&colon;<br>రామగిరి జేఎన్టీయూ పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సుమారు లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంతో ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వంశీకృష్ణ కామెంట్స్…<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గత పది సంవత్సరాల కాలంలో పెద్దపెల్లి పార్లమెంటు అభివృద్ధిలో వెనుకబడిపోయింది<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో అభివృద్ధికి కృషి చేస్తా<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తన గెలుపుకు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు&comma; మంత్రి శ్రీధర్ బాబుకు &comma;ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపిన వంశీకృష్ణ<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. లోకేశ్ నిరసన.

సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు: కొండపల్లి.

భూమికి సంపూర్ణ భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం.