Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh బ్రిడ్జి కూలి ఇరుక్కుపోయిన ధాన్యం లారీ

బ్రిడ్జి కూలి ఇరుక్కుపోయిన ధాన్యం లారీ

by Prakash
A grain lorry stuck on a bridge at ananthapuram district

అనంతపురం జిల్లా కణేకల్‌ సమీపంలోని శ్రీ చిక్కనేశ్వర స్వామి వడియార్ చెరువు వద్ద ప్రధాన వంతెన కూలిపోయింది. గంగలాపురం గ్రామం వైపు నుంచి ధాన్యం లోడుతో వస్తున్న ఓ లారీ వంతెన దాటుతుండగా ఒక్కసారిగా బ్రిడ్జి కూలిపోయింది. దీంతో కణేకల్‌- గంగలాపురం, రచ్చుమర్రి గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లారీలోని ధాన్యం బస్తాలు నీటిలో పడిపోయాయి. లారీ డ్రైవర్‌, క్లీనర్‌ ప్రమాదం నుంచి బయటపడ్డారు.

Advertisements

You may also like

Our Visitor

014311
Total views : 79894

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.