Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Andhra PradeshKrishana సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు..

సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు..

by Rama
karthika pournami

కార్తీక మాస పౌర్ణమి సోమవారం పర్వతనాన్ని పురస్కరించుకుని హంసలదీవి గ్రామ సమీపంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కృష్ణా సాగర సంగమం, సముద్ర తీరం భక్తజన సందోహంగా మారింది. వేలాదిగా భక్తులు తరలిరావడంతో సముద్ర తీరం భక్తులతో తిక్కిరిసింది. సముద్ర తీరానికి సుదీర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి సముద్రునికి నమస్కరించి ప్రత్యేక పుణ్య స్థానాలు ఆచరించి పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతోసముద్రవద్ద భక్తులు కు సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కోడూరు నుంచి సాగర సంగమం వద్దకు వెళ్లే రహదారి పూర్తిగా శిధిల వ్యవస్థ చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన రుక్మిణి సత్యభామసమేత వేణుగోపాలస్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

019514
Total views : 90901

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.