Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Telangana కేసీఆర్ ఆరోపణలపై మండిపడ్డ సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ ఆరోపణలపై మండిపడ్డ సీఎం రేవంత్ రెడ్డి

by Satya
CM Revanth Reddy was furious over KCR's allegations

కాంగ్రెస్(Congress) 100 రోజుల పాలనలో 200 మంది రైతులు(Farmers) ఆత్మహత్యలు చేసుకున్నారన్న కేసీఆర్(KCR) ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మండిపడ్డారు. దమ్ముంటే వాళ్ల పేర్లు బయటపెట్టాలని కేసీఆర్‌కు సవాల్ చేశారు. బలవన్మరణానికి పాల్పడ్డ రైతుల పేర్లను 48 గంటల లోపల బయటపెడితే తాను బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లిస్తానని స్పష్టం చేశారు. ఏప్రిల్ 6న తుక్కుగూడలో జరగనున్న కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాట్లను సిఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.

ఇది చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం..

బీఆర్ఎస్(BRS) హయాంలో జరిగిన అవినీతి, ఎంపీలు పార్టీని వీడటం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేసీఆర్ వ్యూహాత్మకంగా ఈ పర్యటన చేపట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్.. రద్దైపోయిన 1000 నోటు లాంటి వారని, ఆయన ఎవరితో ఉంటే వారు అరెస్టవుతారన్నారు. బీఆర్‌ఎస్‌కు అందిన 1500 కోట్ల ఎన్నికల బాండ్ల నిధుల నుంచి రైతులకు 100 కోట్లు విడుదల చేయాలని కేసీఆర్‌ను రేవంత్ డిమాండ్ చేశారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్
తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర …
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బోరు గుంతలో …
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

013958
Total views : 78708

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.