పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామంలో కలుషిత నీరు తాగి వాంతులు విరోచనాలతో 15 మందికి తీవ్ర అస్వస్థత నెలకొంది . అస్వస్థకు గురైన వారిలో వృద్దులు 04, పిల్లలు 03, మహిళలు 8 మంది ఉన్నారు. మినరల్ వాటర్ ప్లాంట్లు, ప్రభుత్వ వాటర్ ట్యాంకులు శుభ్రం చేయకుండా వినియోగిస్తుండడంతో కలుషిత నీరు తాగి కేసానుపల్లి గ్రామంలో 15 మంది కి వాంతులు విరోచనాలతో తీవ్ర అస్వస్థకు గురవడంతో బాధితుల ను స్థానిక ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు . ఈ సంఘటనతో గ్రామంలో మెడికల్ సిబ్బంది క్యాంప్ ఏర్పాటు చేసి పరిస్థితి ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శి గ్రామ సర్పంచ్ గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంకులు సైడ్ కాలువలు శుభ్రం చేపించి శానిటేషన్ బ్లీచింగ్ లాంటి కార్యక్రమాలు చేపట్టారు . ఆర్వో అధికారులు గ్రామంలో అన్ని వాటర్ ట్యాంకులను, బోర్లను తనిఖీ చేస్తున్నారు. ఇప్పటికే గ్రామానికి చేరుకున్న దాచేపల్లి ఎమ్మార్వో ఎంపీడీవో పరిస్థితులను ఎప్పటికప్పుడే పర్యవేక్షిస్తున్నారు .
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- జోహార్ కామ్రేడ్ … సీతారాం ఏచూరిఒక మనిషి 72 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఒకే పార్టీలో పనిచేయడం మాటలా? అదీ పొద్దు తిరుగుడు పూల వనాన్ని మరిపించే నేటి రాజకీయాలలో ఊసర వెల్లుల మధ్య ఆలా బతకడం అంటే…
- కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడ్తంపోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు, నీట్, ఎంసెట్లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు,…
- వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమాదేశంలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది చేకూరుతుంది. వీరందరికీ…
- బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలనంబెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తాజాగా నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ సేవించారని బెంగళూరు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఎండీఎంఏ డ్రగ్ను తీసుకున్నట్లుగా ఆధారాలను సేకరించి అందుకు సంబంధించిన…
- అత్యుత్తమ దేశాల జాబితాలో టాప్ లో స్విట్జర్లాండ్ప్రపంచ దేశాలలో అత్యుత్తమ దేశంగా ‘స్విట్జర్లాండ్’ మరోసారి నిలిచింది. బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్స్ లో వరుసగా మూడోసారి నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. అందమైన పర్యాటక ప్రాంతాలతో పాటు జీవన ప్రమాణం, నాణ్యత, సంస్కృతి తదితర అంశాల ఆధారంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి